Sunday, April 28, 2024

గుజరాత్‌లో కల్తీ మద్యం మరణాలపై టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుజరాత్‌లో కల్తీ మద్యం మరణాలపై రాజ్యసభలో టిఆర్‌ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. టిఆర్‌ఎస్ ఎంపిల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. గుజరాత్ కల్తీ మద్యం తాగి 22 మంది మృతి చెందగా పలువురి పరిస్థితి విషమంగా మారింది. దుందుక, భావ్‌నగర్‌లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు. భావ్‌నగర్, బోటాడ్, బర్వాలాలోలోని వివిధ ఆస్పత్రుల్లో 30 మందికి పైగా చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News