Home Search
ట్విట్టర్ - search results
If you're not happy with the results, please do another search
నటుడి పాన్ కార్డు దుర్వినియోగం!
అతడి క్రెడిట్ రేటింగ్ కూడా పతనం
ముంబయి: నటుడు రాజ్కుమార్ రావు(37) పాన్ కార్డు దుర్వినియోగానికి బలయ్యాడు. అతడి పేరిట ఎవరో రుణం తీసుకున్నారు. మోసం జరిగిందని, తన క్రెడిట్ స్కోర్ దెబ్బతిన్నదని, ఈ...
థర్డ్ జెండర్ల చదువుకు సాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమేయంతో మన దేశంలో తొలిసారిగా 2011 జనగణన సమాచార పట్టికలో ట్రాన్స్ జెండర్లకు స్థానం కల్పించారు. ఆడ, మగ, ఇతరులు అని మూడు రకాలుగా లింగ వివరాలు అందు...
పెట్రో ధరలపై ప్రధాని మోడీ రెండు నాల్కలు
యుపిఎ హయాంలో గగ్గోలుపెట్టి ఇప్పుడెందుకు
ధరలు పెంచుతున్నారు? : మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై...
పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు...
ఆదిత్య మిట్టల్తో మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చ
ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఒకప్పుడు మిట్టల్ స్టీల్స్గా విశ్వవిఖ్యాతి పొందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సిఇఒ ఆదిత్య మిట్టల్ హై దరాబాద్ పర్యటనకు వచ్చారు....
మాటలు కరువయ్యాయి.. ‘ఆర్ఆర్ఆర్’పై వర్మ ప్రశంసలు
మైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాక రాజమౌళి టీమ్పై ప్రశంసలు కురిపిస్తూ.. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ మేరకు రాజమౌళికి...
‘మహారాజ’ మౌళి: శంకర్
మీ ఊహా శక్తి అతీతమైనది ‘మహారాజ’ మౌళి అంటూ దర్శక ధీరుడు రాజమౌళిని ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం...
400 బిలియన్ డాలర్ల ఎగుమతి…’మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినందుకు భారత్ను అభినందించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘భారతదేశం 400 బిలియన్ డాలర్ల...
అద్భుతమైన స్నేహితుడు..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుందని ట్వీట్ చేశారు సీనియర్ నటి ఖుష్బూ. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అతనితో కలిసి దిగిన ఫొటోని ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు....
రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణ బిడ్డలేనా?
ధాన్యం కొనుగోలుపై వారిది వితండ వైఖరి
ట్విట్టర్లో ఎంఎల్సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్పై ఎంఎల్సి కవిత నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలను...
బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చేరిగారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ నేతలను కవిత ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర...
మణిపూర్ సిఎంగా రెండోసారి బిరేన్ సింగ్ ప్రమాణస్వీకారం
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బిరేన్ సింగ్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇది మణిపూర్కు ఆయన రెండోసారి సిఎం కావడం. బిరేన్ సింగ్ ప్రమాణస్వీకారోత్సవానికి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హాజరయ్యారు. దీనికి బిరేన్...
మరియుపోల్ ఆర్ట్ స్కూల్పై రష్యా దాడి
శరణార్థులకు ఆశ్రయమిస్తున్న స్కూల్
శిథిలాల కిందనే శరణార్థులు
ధ్వంసమైన స్టీల్ ప్లాంటు
కీవ్: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్లోని కీలక రేవుపట్టణం మరియుపోల్పై భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా మరోసారి నగరంలో దాదాపు 400 మంది శరణార్థులు...
నెటిజన్ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసి ఎండి
ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్లో
ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు సజ్జనార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్లో ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను...
చినజీయర్ వ్యాఖ్యలపై రేవంత్ ఆగ్రహం
తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్
హైదరాబాద్: సమ్మక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిమీద ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.....
విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా..
ముఖచిత్రం మారుస్తోన్న ఫేస్బుక్
విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా
ఎన్నికలు, ప్రజాస్వామ్యం హైజాక్
అధికార పార్టీకే కొమ్ముతో సొమ్ము
భావజాలంపై దాడితో అరాచకం
లోక్సభలో సోనియా ఘాటు ప్రసంగం
నియంత్రణ లేకుంటే పెనుముప్పే
న్యూఢిల్లీ: దేశంలోని ఎన్నికల...
జాతీయ హోదా ఎందుకివ్వరు?
కాళేశ్వరంపై ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్షం కనబరుస్తున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని...
గాంధీ కుటుంబంపై కపిల్ సిబల్ విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రిబెల్ నేత కపిల్ సిబల్ తన వ్యతిరేక గళాన్ని మరోసారి వినిపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల...
ఉక్రెయిన్ యుద్ధం- కాల్పులు, చావుల మధ్య తాజా చర్చలు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య నాల్గవ దఫా(రౌండ్) చర్చలు జరుగుతున్నాయని యుద్ధంలో దెబ్బతిన్న తూర్పు యూరొపియన్ దేశానికి చెందిన ఓ సంధానకర్త తెలిపారు. ఉక్రెయిన్ నగరాలు, ప్రాంతాలపై రష్యా భారీ కాల్పులు, బాంబులు...
కుదేలైన పేటిఎం షేరు!
ముంబయి: కొత్త ఖాతాలు తెరువొద్దంటూ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ను ఆర్బిఐ ఆదేశించడంతో ఆ కంపెనీ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఓ దశలో 13 శాతానికి పైగా కుంగి రూ. 672 వద్ద...