Wednesday, May 8, 2024
Home Search

రైలు - search results

If you're not happy with the results, please do another search
Wife commit suicide in Mancherial

భర్త స్నేహితుడు వేధింపులు… భార్య ఆత్మహత్య…

మంచిర్యాల: భర్త స్నేహితుడి వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముత్యంపేటలో గ్రామంలో మౌనిక(24) తన భర్తతో కలిసి...
Minister Harish Rao introduced budget in Legislative Assembly

‘సంక్షేమం’గా ‘సాగు’దాం

కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర పెట్టుబడి          రూ.2,56,958.51 కోట్లు రెవెన్యూ వ్యయం      రూ.1,89,274.82 కోట్లు పెట్టుబడి వ్యయం   ...
Telangana Budget 2022-23 Highlights

తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలెట్స్…

హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు గ‌తంలో...
Unveiled a statue of Chhatrapati Shivaji Maharaj

పుణెలో ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. నగరంలోని 12...
Ukraine launches Digital Army against Russia

డిజిటల్ ఆర్మీగా ఉక్రెయిన్ సైబర్ దండు వ్యూహాలు..

కీవ్: రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్ లోని ఐటీ నిపుణులు ‘డిజిటల్ ఆర్మీ’గా ఏర్పాటై తమ వంతు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్ ఉపప్రధాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ శాఖ మంత్రి మైఖైలో...
Telangana ranks first in economic growth rate in India

థాంక్యూ కెసిఆర్

ఆర్థిక వృద్ధిలోనే కాదు, అన్ని రంగాల్లోనూ తెలంగాణ నెం.1 దేశానికి దిక్సూచి, కెటిఆర్ ట్వీట్‌ను సమర్థిస్తూ 50వేలకు పైగా ట్వీట్లతో పెద్ద ఎత్తున స్పందన మన తెలంగాణ/ హైదరాబాద్ : విజయోత్సవ తెలంగాణ.. థాంక్యూ...
Epigraphy is prime tool in recovering of first hand record of antiquity

శాసనశాస్త్ర ఆవశ్యకత!

Epigraphy is a prime tool in recovering much of the first hand record of antiquity. శాసన శాస్త్రం గురించి ప్రఖ్యాత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పిన మాటలివి. సాధారణంగా చరిత్ర...
chandra shekhar azad death

విప్లవ ధీరుడు ఆజాద్

  నీలో ఉన్నది ఉప్పునీరా అయితే నీ కోసమే బతుకు. కాదు ఉడుకు రక్తం మంటావా అయితే దేశం కోసం మరణించు నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాల్ని సంఘానికి...
Maoists set fire to goods train engine

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల బీభత్సం…

  ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి,భాన్సీ మధ్య, బచేలి నుండి విశాఖపట్నంకు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును అడవిలో ఆపి, గత రాత్రి మావోయిస్టులు బీభత్సం సృష్టించి ఇంజిన్‌కు నిప్పంటించారు....

పౌర విధులు!

పౌరులు పాటించవలసిన ప్రాథమిక విధులను నిర్వచిస్తూ సమగ్ర చట్టాలు తీసుకు వచ్చేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకున్నది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను...
Regional Rapid Transit System between Hyderabad and Warangal

హైదరాబాద్ టూ వరంగల్.. గంటలోగా జర్నీ పూర్తి

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల పరిధిలో త్వరలోనే అందుబాటులోకి రానున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్) త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు...

టెర్రరిజం అంతమెప్పుడు?

దాదాపు 14ఏళ్ల కిందటి (2008 జూలై) అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు శుక్రవారం నాడు విధించిన శిక్షల్లో కొట్టవచ్చినట్టు కనిపించిన విశేషం ఒకేసారి 38మందికి ఉరిశిక్ష పడడం. గతంలో...
Temple priest suspicious death in Hayath Nagar

విధులు నిర్వహిస్తూ రైల్వే టికెట్ కలెక్టర్ మృతి..

హైదరాబాద్: విధులు నిర్వహిస్తూ ఓ రైల్వే టికెట్ కలెక్టర్ మృతి చెందాడు. గత రాత్రి కాచిగూడ నుండి ఎలహంక (యశ్వంతపూర్) వెళ్ళే రైలులో విధుల నిర్వహణలో వున్న రైల్వే టికెట్ కలెక్టర్ జన్ను...
Railway Minister travelled in Mumbai local train

ముంబై లోకల్ రైలెక్కిన రైల్వే మంత్రి వైష్ణవ్

ముంబై: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు. రెండు అదనపు రైల్వే లైన్లకు సంబంధించి తనిఖీ కోసం ఆయన ముంబై సబర్బన్ రైల్ నెట్‌వర్క్ పరిధిలోని...
Eve teasing in Rachakonda commissionerate

రాచకొండలో పోకిరీల ఆటకట్టు

75 మందిని పట్టుకున్న షీటీమ్స్ 42 మంది మేజర్లు, 33 మంది మైనర్లు సిపి క్యాంప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించిన భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మనతెలంగాణ, సిటిబ్యూరోః యువతులు, బాలికలు, మహిళలను వేదిస్తున్న పోకిరీలపై రాచకొండ...
Russian forces withdraw from Ukraine border

భయాలు తొలిగాయి.. ఆశలు చిగురించాయి

ఉక్రెయిన్ సరిహద్దులనుంచి రష్యా బలగాలు వెనక్కి డ్రిల్ ముగిసిందని రక్షణ శాఖ ప్రకటన ఏ మేరకు ఉపసంహరించుకున్నదీ వెల్లడించని మాస్కో దౌత్య చర్యలను ముమ్మరం చేసిన ఐరోపా దేశాలు నేడు పుతిన్‌తో భేటీ కానున్న జర్మనీ చాన్సలర్ మాస్కో:...
B.Tech Student suicide due to Online Betting in Chittoor

కృష్ణా నదిలోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

జోగులాంబ గద్వాల్: కృష్ణా నదిలోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల పట్టణంలోని నల్లకుంట వీధికి చెందిన గొబ్బూరి శ్రీవర్ష(19) కదులుతున్న...
KTR comments Modi government

కేంద్రం అడ్డుపడ్డా ప్రగతి ఆగదు….

తెలంగాణపై కావాలనే కేంద్రం దుర్బుద్ధి ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్‌లో మరోసారి మొండిచెయ్యి ఎన్ని లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తాం ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారికి...
India Budget‌ Highlights 2022-23

కేంద్ర బడ్జెట్‌–2022 ముఖ్యాంశాలు….

రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు ఈ ఏడాది ద్రవ్యలోటు...
Fire extinguised in the pantry car of Gandhidham-Puri Express

గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం….

  ముంబయి: మహారాష్ట్రలోని గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలు నందుర్‌బార్ స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారును రైలు నుంచి అధికారులు వేరు చేశారు. వెంటనే అగ్నిమాపక...

Latest News