Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఫ్రాన్స్తో బలపడిన బంధం
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఉభయ తారకంగా జరిగింది. అసలే భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధం రజతోత్సవం, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కలిసిన సందర్భం. జాతీయ దినోత్సవ సందర్భంగా ఫ్రాన్స్ జరుపుకొన్న...
మణిపూర్పై బిజెపి తీరు గర్హనీయం
స్ట్రాస్బర్గ్ (ఫ్రాన్స్) : భారతదేశంలోని మణిపూర్లో హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఇయూ) గురువారం ఓ తీర్మానం వెలువవరించింది. తీర్మానంలో బిజెపి నేతలు కొందరు వ్యవహరిస్తున్న తీరును ఇయూ ఘాటుగా...
ఫ్రాన్స్నుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్స్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశంనుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్ జెట్ విమానాలు, మూడు ఫ్రాన్స్ రూపొందిన స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలు ప్రతిపాదనలకు భారత...
బిజెపి మతతత్వ రాజకీయాలు
కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతు...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
గుజరాత్కు గుడ్బై
న్యూఢిల్లీ : గుజరాత్లో చిప్ తయారీ హబ్ను ఏర్పాటు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్లో అతిపె ద్ద గనుల సంస్థ అయిన వేదాంత లిమిటెడ్తో జాయింట్ వెంచర్...
ఉత్తరాది జలవిల..
సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్ : వివేకానంద స్పూర్తితో- భగత్ సింగ్, చేగువేరా విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. అఖిల...
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గల్లంతు ఖాయం: పల్లా
హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఆశలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీళ్లు చల్లారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కాళాశాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో...
ఉత్త చేతులు.. ఉపన్యాసాలేనా?
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ ప్రసంగమంతా అసత్యాలేనని.. ప్రజలు బిజెపిని తరిమేస్తారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజ ల 45 ఏళ్ల కల అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. వరంగల్...
రాహుల్కు మళ్ళీ చుక్కెదురు!
రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో కింది కోర్టు ఆయనకు క్రిమినల్ సెక్షన్ కింద శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాని వల్ల రెండేళ్ల శిక్ష, పార్లమెంటు...
ఇదేనా మీ అచ్చే దిన్…!?
ఉద్యోగాల భర్తీపై కేంద్రానికి కెటిఆర్ ట్వీట్ !
హైదరాబాద్ : కేంద్రంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల...
అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : కిషన్రెడ్డి
హైదరాబాద్ : జాతీయ, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకెళ్తామని కేంద్ర మంత్రి, బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణ...
ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు
లక్నో: పాకిస్థాన్ ప్రియురాలు ఇండియాకు రావడంతో ప్రియుడితో సహా ఆమెను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సచిన్ అనే వ్యక్తి కిరాణం...
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం...
ప్రజల్లోకి వెళ్లండి.. ప్రగతిని చాటండి
అమృత్ కాల్ వరకు సుదీర్ఘ లక్ష్యాల సాధన
కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ దిశానిర్దేశం
మౌలిక సౌకర్యాల కల్పన నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు ప్రజంటేషన్
న్యూఢిల్లీ: ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండని ప్ర...
‘మహా’వ’వార్’..
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పారీ ్ట(ఎన్సిపి) కీలక నేత అజిత్పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార...
భూ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తాం
మన తెలంగాణ / కాజీపేట/హన్మకొండ ప్రతినిధి: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం శివారులో రైల్వే వ్యాగన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమల షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కేంద్ర...
ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!
ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...