Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
బాలిక కంటిలో యాసిడ్ పోసిన ఇద్దరు
భోపాల్: తమ కుటుంబానికి చెందిన వనిత ఓ యువకుడితో లేచిపోవడానికి తోడ్పడిన యువతి కంటిలో ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోసిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఆ బాలిక పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆమె...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో కేంద్ర హోంశాఖ సమావేశం…
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు పయనమవుతున్నారు....
బిజెపియేతర పాలిత రాష్ట్రాల గవర్నర్లు ”మదపుటేనుగులు”
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ శివసేన ఆరోపణ
ముంబయి: మహారాష్ట్రతోసహా బిజెపియేతర పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు మదపుటేనుగుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, చట్టాలను, రాజకీయ సంస్కృతిని తమ కాళ్ల కింద తొక్కివేస్తున్నారని శివసేన ఆరోపించింది. తన అధికారిక...
మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సాయం
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరో: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర చెక్కులు అందజేశారు. కమిషనరేట్లో గురువారం మృతిచెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల...
మెడకు బెల్టు చుట్టి కర్రలతో విచక్షణరహితంగా దాడి..(వీడియో వైరల్)
భోపాల్: మెడకు బెల్టు కట్టి కర్రలతో దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా అర్జున్ పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బల్దవ్ జాదవ్ (28) అనే...
కొత్త కెరటం వెంకటేశ్
దుబాయి: ఐపిఎల్ ద్వారా మరో కొత్త కెరటం పుట్టుకొచ్చాడు. ఐపిఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ద్వారా వెంకటేశ్ అయ్యర్ అనే యువ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. కోల్కతా నైట్రైడర్స్కు...
13 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు
8 మందికి సిజెలుగా పదోన్నతులు
అయిదుగురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ
కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం
న్యూఢిల్లీ: దేశంలోని 13 హైకోర్టులకు త్వరలో కొత్త చీఫ్ జస్టిస్లు రారున్నారు. కోల్కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి...
మతమార్పిడి వ్యతిరేక బిల్లును తేనున్న కర్నాటక
హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడి
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం మతమార్పిడి వ్యతిరేక బిల్లును తీసుకురావలని యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మంగళవారం తెలిపారు. కొన్ని ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక...
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సిజెలు: సుప్రీం కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ: ఎనిమిది హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ ల నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరో 17మంది హైకోర్ట్ జడ్జీల బదిలీకి సిఫార్సు చేసింది. ఈ నెల 16వ తేదీన...
ఢిల్లీ -ముంబై ఎక్స్ప్రెస్ వే ద్వారా నెలకు రూ.1500 కోట్ల ఆదాయం
కేంద్ర మంత్రి గడ్కరీ ఆశాభావం
న్యూఢిల్లీ : ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ వే 2023 నుంచి పనిచేయడం ప్రారంభిస్తే కేంద్రానికి నెలకు రూ.1000 కోట్లు నుంచి 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి...
బలవంతపు మతమార్పిడి ఆరోపణల క్రిమినల్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బలవంతంగా ఓ వ్యక్తిని మతమార్పిడికి ప్రోత్సహించారన్న ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడిపై నమోదైన క్రిమినల్ కేసులో ఆధారాలు లేవని న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్.రవీంద్రభట్, సిటి రవికుమార్తో...
దేశంలో 3031 ప్రేమహత్యలు
క్రైమ్ ఇన్ ఇండియా 2020 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ప్రతిరోజూ సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలు కానీ అక్రమ సంబంధ పరిణామాలు...
రాజ్యసభ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థులుగా కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: అస్సాం, మధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు సర్బనంద సోనోవాల్, ఎల్ మురుగన్ను బిజెపి శనివారం ప్రకటించింది. ఈ ఇద్దరు నాయకులను ప్రధాని నరేంద్ర...
తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ సతీష్ శర్మ
తెలంగాణకు సతీశ్ శర్మ, ఎపికి ప్రశాంత్ కుమార్ మిశ్రా
ఒకేసారి 8 రాష్ట్రాల హైకోర్టుల సిజెల బదిలీకి సుప్రీం కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారు...
8 హైకోర్టులకు జడ్జీలను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఢిల్లీ: వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా 8 మంది జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్టు సమాచారం. అలాగే ఐదు రాష్ట్రాల హైకోర్టు సిజెలను బదిలీ చేశారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్...
ఎంపిలో రికార్డు స్థాయిలో మైనర్లపై నేరాలు
భోపాల్: దేశంలోనే మైనర్లపై అత్యధిక బలాత్కార కేసులు, ఇతర నేరాలు మధ్యప్రదేశ్లో నమోదయ్యాయి. 2020లో మధ్యప్రదేశ్లో మైనర్లపై 3259 రేప్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 2785, ఉత్తరప్రదేశ్లో 2630 కేసులు నమోదయినట్లు...
హ్యాండ్బాల్ పై జగన్ మోహన్రావు పట్టు
ఉత్తరాది ఆధిపత్యానికి గండికొట్టిన తెలుగోడు
ఎజిఎంలో 33కు గాను 26 రాష్ట్ర సంఘాల మద్దతు
తిరుగుబాటు సెక్రటరీ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్పై వేటు
లక్నో: జాతీయ హ్యాండ్బాల్ సంఘంలో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి...
రాజ్యసభ సీట్లకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: రాజ్యసభ సీట్లకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న 6 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బెంగాల్,...
ఆలయ భూములకు దేవుడే యజమాని… పూజారి కాదు : సుప్రీం
న్యూఢిల్లీ : ఆలయ భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని...
అవి పాత ప్రాజెక్టులే
గెజిట్లో అనుమతులు లేనివిగా పేర్కొన్న 11 గోదావరి బేసిన్ ప్రాజెక్టులు ఉమ్మడి ఎపిలోనివే
తెలంగాణ వాటా 967.94టిఎంసిలలో 758.76టిఎంసిల ప్రాజెక్టులకు సిడబ్లూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి
అవి తెలంగాణ వాటాకు లోబడినవే...