Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
విదేశీ నిధుల లైసెన్సుల పునరుద్ధరణను తిరస్కరించిన 466 ఎన్జివోలు !
ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఆక్స్ఫామ్ ఇండియా దరఖాస్తు డిసెంబర్ 2021లో తిరస్కరించబడింది. యునైటెడ్ కింగ్డమ్ ఈ అంశాన్ని భారత్ తో లేవనెత్తింది.
న్యూఢిల్లీ: 2020 నుంచి 466 ప్రభుత్వేతర సంస్థల (ఎన్జిఓ) ఫారిన్...
కశ్మీర్ లో 34 మంది బయటి రాష్ర్టాలవారు అక్కడ ఆస్తులు కొన్నారు !
న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్ ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ ...
చైనాతో షరా మామూలే!
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ అకస్మాత్తుగా ఇండియా వచ్చి మన విదేశాంగ మంత్రి జై శంకర్తో మాట్లాడి వెళ్లిన పరిణామానికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం,...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
మొదటి ప్రీబయాటిక్ మిల్క్ షేక్..
న్యూఢిల్లీ: చిన్నారులు, యువతపై దృష్టి కేంద్రీకరించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్రాండ్ లిల్ గుడ్నెస్ భారతదేశపు మొట్టమొదటి రెడీ టు సర్వ్ ప్రీబయాటిక్ మిల్క్షేక్ – ప్రీబయాటిక్ బ్రేక్ షేక్ (బ్రేక్ఫాస్ట్ షేక్)ను...
ఆస్కార్ ఉత్తమ నటుడు విల్స్మిత్
ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్, ఉత్తమ దర్శకుడిగా
జేన్ కాంపెయిన్కు అవార్డులు, ఉత్తమ చిత్రంగా ‘కోడా’
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా...
లోక్సభలో శిక్షా స్మృతి సవరణ బిల్లు
నిందితుల శాంపుల్స్ సేకరణకు అధికారం
నేర నిర్థారణకు అని ప్రభుత్వ వివరణ
రాజ్యాంగ వ్యతిరేకం ః ప్రతిపక్షం
న్యూఢిల్లీ : దేశంలోని భారతీయ శిక్షా స్మృతి సంబంధిత వ్యక్తుల గుర్తింపు బిల్లును కేంద్ర ప్రభుత్వం...
పద్మభూషణ్ అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సీఎండి డాక్టర్ కృష్ణమూర్తి ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర కృష్ణ ఎల్ల, సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి రామ్నాధ్ కొవింద్ చేతుల మీదుగా విశిష్ట పురస్కారాన్ని...
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు
30 కోట్ల మంది కార్మికులు,
ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,
ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...
సరైన నిద్ర ఉంటే శారీరక, మానసికంగా ఆరోగ్యం లభిస్తుంది
మన తెలంగాణ,సిటీబ్యూరో: నిద్ర అన్నది బలహీనులకు మాత్రమే అని కేరీర్పై దృష్టిసారించిన వ్యక్తి గతంలో ఓసారి అన్నారు. దురదృష్టవశాత్తు చాలామంది ఆమాటను నిజమని నమ్మని చక్కని నిద్రను విస్మరించారు. అర్థరాత్రి దాటిన తరువాత...
విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర
విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య
మన తెలంగాణ,సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్...
మెక్సికోలో కాల్పులు… 19 మంది మృతి
మెక్సికోసిటీ : సెంట్రల్ మెక్సికో లోని మిచోవాకాన్ స్టేట్ పరిధిలో ఉన్న లాస్ టినాజస్ పట్టణంలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు....
74 మంది ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు దివంగత కల్యాణ్ సింగ్కు మరణానంతరం, నటుడు విక్టర్...
స్విస్ ఓపెన్ విజేత సింధు
ఫైనల్లో ప్రణయ్ ఓటమి
బ్రాసెల్ : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో థాయిలాండ్కు చెందిన బుసానన్పై 16-21, 8-21...
రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా...
క్షయ నివారణకు ‘సీరం’ ఆర్బిసిజి టీకా
అత్యవసర వినియోగానికి డిసిజికి దరఖాస్తు
దేశంలో పెరుగుతున్న క్షయ కేసులు, మరణాలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి రీకాంబినెంట్ బిసిజి (ఆర్ బిసిజి) వ్యాక్సిన్ను అత్యవసరంగా...
ఐనాక్స్, పివిఆర్ విలీనం
ఇకపై ఆ సంయుక్త సంస్థ ‘పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్’గా పిలువబడుతుంది!
న్యూఢిల్లీ :మల్టీప్లెక్స్ దిగ్గజాలు పివిఆర్, ఐనాక్స్ రెండు కంపెనీల విలీనాన్నిఆదివారం ప్రకటించాయి. దీనిని ఈ సంవత్సరంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనాలలో ఒకటిగా చూడవచ్చు....
400 బిలియన్ డాలర్ల ఎగుమతి…’మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినందుకు భారత్ను అభినందించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘భారతదేశం 400 బిలియన్ డాలర్ల...
రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యమా? : బాల్కసుమన్
హైదరాబాద్: తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ఏకైక లక్ష్యంగా అన్నట్లుగా ఉందని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆకలి...
దేశంలో 1,421 కొత్త కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,421 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 149 మంది కరోనాతో మరణించారు. తాజాగా 1826 మంది కోవిడ్...