Home Search
భద్రతా బలగాలు - search results
If you're not happy with the results, please do another search
ఎత్తుదాం వజ్రోత్సవ జెండా
స్వాతంత్య్ర భారతావని ముస్తాబు
నేడు ఎర్రకోటపై ప్రధాని మోడీ, గోల్కొండ కోటపై
సిఎం కెసిఆర్ జెండా ఆవిష్కరణ
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు యావత్ భారతావని సంసిద్ధమైంది. 75 ఏళ్ల జెండా ఇంటింటా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు....
వాల్ వెనుక గోల్మాల్
చైనాలో బ్యాంక్ సంక్షోభం?
కాపలాకు దిగిన సైనిక ట్యాంకులు
వెలుగులోకి రాని ఆర్థిక క్షీణత?
బీజింగ్ : చైనాలో చాలా రోజులుగా బ్యాంకింగ్ రంగంలో తలెత్తిన సంక్షోభం చివరికి సైన్యం రంగ ప్రవేశంతో బ్యాంకుల...
మెక్సికోలో పడవ మునిగి: 17 మంది మృతి
మెక్సికో: నదిలో పడవ మునిగి 17 మంది మృతి చెందిన సంఘటన బహమాస్ దేశంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... న్యూ ప్రొవిడెన్స్ కు ఎనిమిది మైళ్ల దూరంలో డబుల్ ఇంజన్...
అమృత్సర్ వద్ద ఎన్కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్స్టర్ల హతం
అమృత్సర్ వద్ద ఎన్కౌంటర్
ఇద్దరు గ్యాంగ్స్టర్ల హతం
వీరు మూసేవాలా హత్యలో నిందితులు
పాక్ సరిహద్దు దగ్గరే కాల్పులు
నాలుగు గంటలు భయకంపితమైన భక్నా
అమృత్సర్/చండీగఢ్: సిన్మా సన్నివేశాల తరహాలో పంజాబ్లో బుధవారం మధ్యాహ్నం ఉత్కంఠభరితంగా...
లంకలో గ్యాస్ ధర రూ.5500
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. లంకలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ ధర ఒక్కసారిగా రూ.1000 నుంచి 5500 రూపాయలకు పెరిగింది. లంక వాసులు గ్యాస్ సిలిండర్ల కోసం...
శ్రీలంకలో ఎమర్జెన్సీ
కొలంబో: శ్రీలంకలో భద్రతా బలగాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స పారిపోవడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఆందోళనకారులు ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. శ్రీలంక పశ్చిమ రాష్ట్రాలలో...
అవంతిపోరాలో జైషే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా గ్రామంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ (జెఎం) ‘కమాండర్’ కూడా ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు గల్లంతు
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం),...
అమర్నాథ్ యాత్ర… 16కు చేరిన మృతులు
శ్రీనగర్ : కురిసిన కుంభవృష్టితో అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో భారీగా వరద రావడంతో మృతుల సంఖ్య 16కు చేరుకోగా 40 మంది వరకు గల్లంతయ్యారు. రెస్క్యూ సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్, సిఆర్ పిఎఫ్,...
కశ్మీరులో నలుగురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు తీవ్రవాదులు మరణించారు. వీరిలో ఒక జైషే మొహమ్మద్ తీవ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బారాముల్లా...
కుప్వారా ఎన్కౌంటర్: మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో...
కుప్వారా ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకరు లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాది కాగా, మరొకరిని ఇంకా గుర్తించ వలసి...
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మంది అరెస్టు…
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆందోళనలు ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది అభ్యర్థులు...
కుంజియులర్ లో ఎన్కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని షోపియాన్ జిల్లా కుంజియులర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్...
శ్రీనగర్లో ఎన్కౌంటర్: ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్లో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై...
ఎన్కౌంటర్లో హిజ్బుల్ ఉగ్రవాది మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం కుల్గామ్ జిల్లాలోని ఖండిపోరా ప్రాంతంలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఖండిపోరా శివారులో ఉగ్రవాదులు సంచిరిస్తున్నారని...
దేశవ్యాప్తంగా ముస్లింల నిరసనలు
ప్రవక్తపై వ్యాఖ్యలతో పలు నగరాల్లో ఉద్రిక్తతలు
నూపుర్,
అరెస్టుకు పట్టు
నమాజ్ల
తరువాత నిరసన
ప్రదర్శనలు
కశ్మీర్, రాంచీలో
కర్ఫూ, జవాన్లపై
రాళ్లు యుపిలో
పలు నగరాల్లో
తీవ్రస్థాయి
ఘర్షణలు
న్యూఢిల్లీ: మహ్మద్...
కుప్వారాలో ఎన్కౌంటర్… ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. చక్రతాస్ శివారులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు....
కీవ్పై భీకర స్థాయిలో రష్యా క్షిపణి దాడులు
ప్రాణనష్టం లేదు.. ప్రాణరక్షణకు జనం పరుగులు
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం ఆదివారం క్షిపణులతో విరుచుకుపడింది. దీనితో కొద్ది రోజులుగా ఇక్కడ నెలకొన్న ప్రశాంతత ఉన్నట్లుండి చెదిరిపోయింది. పలు కారణాలతో...
పుల్వామాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల సమాచారం అందడంతో ఆదివారం రాత్రి...