Home Search
భద్రతా బలగాలు - search results
If you're not happy with the results, please do another search
హోం మంత్రిత్వశాఖకు రూ 1.96లక్షల కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో అంతర్గత భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే దిశలో హోం మంత్రిత్వశాఖకు రూ 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికం కేంద్ర సాయుధ బలగాలైన సిఆర్పిఎఫ్, ఇంటలిజెన్స్ దళాలకు...
రాజధానిపై తిరుగుబాటు.. బ్రెజిల్ ఆర్మీ చీఫ్ తొలగింపు
బ్రసిలియా ( బ్రెజిల్ ) : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు రాజధాని బ్రసిలియాలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జూలియో సిజర్ డే అరుడాను...
కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’
జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ...
ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్మూకశ్మీర్: ఈ నెల 1న జమ్మూకశ్మీర్లోని రాజౌరిలోని దంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు. దాడి జరిగినప్పటి నుండి...
పంజాబ్ సిఎం మాన్ ఇంటివద్ద బాంబు కలకలం
చండీఘర్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం వద్ద బాంబుషెల్ లభించడం సోమవారం కలకలం సృష్టించింది. చండీఘర్లోని సిఎం మాన్ నివాసానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్కాడ్ ఆ ప్రాంతం నుంచి...
ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం..
ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు. బుధవారం ఉదయం జమ్మూ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కును చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అపారు. అనంతరం భద్రతా బలగాలు ట్రక్కును...
పాక్ డ్రోన్ను కూల్చేసిన బిఎస్ఎఫ్
అమృతసర్: భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ బిఎస్ఎఫ్ శుక్రవారం కూల్చివేసింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి పంజాబ్ సరిహద్దులోకి ప్రవేశించిన పాక్ డ్రోన్ను సరిహద్దు బలగాలు కూల్చేవేశాయని ప్రతినిధితెలిపారు. మానవ రహిత పాక్...
నక్సల్స్ నుంచి అమెరికా ఆయుధం స్వాధీనం
రాయ్పూర్: నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో దొరికిన కొన్ని ఆయుధాల్లో అమెరికాలో తయారైనవి ఉన్నాయని ఛత్తీస్గఢ్ పోలీసులు ఆదివారం తెలిపారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు...
సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేత
న్యూఢిల్లీ : పంజాబ్ లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ డ్రోన్ ను భద్రతాదళాలు కూల్చివేశాయని సీనియర్ అధికారులు బుధవారం తెలిపారు. ఫిరోజ్పూర్ సెక్టార్లో మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో...
అమెరికా స్పీకర్ భర్తపై దాడి
నివాసంలోకి చొరబడ్డ ఆగంతకుడు
వాషింగ్టన్ : అమెరికాలో చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసిపై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. శుక్రవారం ఉదయం శాన్ఫ్రాన్సిస్కోలోని పెలోసి నివాసంలోకి ఓ దుండగుడు చొచ్చుకుని...
షోపియాన్లో కాశ్మీరీ పండిట్ను చంపేసిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదుల చేతిలో ఓ పౌరుడు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీరీ పండిట్ అయిన పురన్ క్రిషన్ భట్ అనే బాధితుడు షోపియాన్లోని చౌదరి గుండ్ వద్ద...
ఉగ్రవాదులతో పోరాడిన ఆర్మీ వీర జాగిలం “జూమ్” మృతి
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ వీర జాగిలం జూమ్ మృతి చెందింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
కాబూల్ స్కూలుపై ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని ఓ విద్యాకేంద్రంపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు వందమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఈ దాడిలో అత్యధికంగా...
జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా మచిలీ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆదివారం మట్టుపెట్టాయి. మచిలీ సెక్టార్ టెక్రీ నార్ వద్ద ఈ సంఘటన...
ఇరాక్ లో కాల్పులు: 30 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్లోని బాగ్దాద్లో తుపాకుల మోత మోగింది. ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 30 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. షియా తెగ నేత మక్తాదా...
గుజరాత్లో మతఘర్షణలు
గాంధీనగర్: గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్లో మతఘర్షణలు జరిగాయి. మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే యువకుడిని హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. యువకుడి హత్యకు మరో వర్గం కారణమని భావించి ఇంకో వర్గం...
సోమాలియా హోటల్పై ఉగ్రదాడి: 12మంది మృతి
మొగదిషు(సోమాలియా): సోమాలియా రాజధాని మొగదిషులో ఓ హోటల్పై శుక్రవారం సాయంత్రం ఆల్ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేయడంతో 12 మంది మృతి చెందారు. హయత్ హోటల్ లోకి చొరబడి కాల్పులు జరపడానికి...
ఎత్తుదాం వజ్రోత్సవ జెండా
స్వాతంత్య్ర భారతావని ముస్తాబు
నేడు ఎర్రకోటపై ప్రధాని మోడీ, గోల్కొండ కోటపై
సిఎం కెసిఆర్ జెండా ఆవిష్కరణ
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు యావత్ భారతావని సంసిద్ధమైంది. 75 ఏళ్ల జెండా ఇంటింటా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు....
వాల్ వెనుక గోల్మాల్
చైనాలో బ్యాంక్ సంక్షోభం?
కాపలాకు దిగిన సైనిక ట్యాంకులు
వెలుగులోకి రాని ఆర్థిక క్షీణత?
బీజింగ్ : చైనాలో చాలా రోజులుగా బ్యాంకింగ్ రంగంలో తలెత్తిన సంక్షోభం చివరికి సైన్యం రంగ ప్రవేశంతో బ్యాంకుల...
మెక్సికోలో పడవ మునిగి: 17 మంది మృతి
మెక్సికో: నదిలో పడవ మునిగి 17 మంది మృతి చెందిన సంఘటన బహమాస్ దేశంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... న్యూ ప్రొవిడెన్స్ కు ఎనిమిది మైళ్ల దూరంలో డబుల్ ఇంజన్...