Monday, April 29, 2024
Home Search

భద్రతా బలగాలు - search results

If you're not happy with the results, please do another search
Lashkar commander killed in Baramulla encounter

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల- భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
Dubbaka polling ended peacefully

దుబ్బాక ప్రశాంతం

  82.61% పోలింగ్ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు 89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్ మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
3 Terrorists killed by Security personnel in Sophia Encounter

జ‌మ్ముక‌శ్మీర్ లో ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదుల హతమయ్యారు. సోఫియాన్ జిల్లా షుగాన్‌ ప్రాంతంలో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. షుగాన్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న భ‌ద్ర‌తాబ‌ల‌గాలు, కశ్మీర్...
Bus carrying security personnel overturned in river

నదిలో కొట్టుకుపోయిన ఆర్మీ బస్సు (వీడియో)

రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో ఆర్మీ బస్సు ఓ నది దాటుతుండగా అదుపుతప్పి వరదలో చిక్కుకపోయింది. వరద ప్రవాహానికి బ్రిడ్జి పైనుంచి బస్సు కిందకు వెళ్లడంతో భద్రతా సిబ్బంది...
How changed strategy on dealing with Beijing

భారత్ చుట్టూ చైనా సైనిక వలయం

వాషింగ్టన్ : భారత్‌ను మరింతగా దిగ్బంధం చేసేందుకు పొరుగుదేశం చైనా యత్నిస్తోంది. అమెరికా రక్షణ వ్యవహారాల ప్రధాన కేంద్రం అయిన పెంటగాన్ వార్షిక నివేదికతో ఈ విషయం స్పష్టం అయింది. భారతదేశానికి చుట్టూ...
Two Terrorists killed in Encounter at Ranbirgarh

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లో భ‌ద్ర‌తాద‌ళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఈ ఎన్ కౌంటర్ శ్రీన‌గ‌ర్ శివార్ల‌లోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నక్కి...
Indian army move to china boarder

సరిహద్దుల వద్దకు మరిన్ని బలగాల తరలింపు

ఎల్‌ఎసి వెంబడి చైనా నిర్మాణాల కూల్చివేతకు సన్నాహాలు సైన్యానికి తోడుగా ఐటిబిపి పోలీసులు భారత ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: తమ దేశ సరిహద్దుల్లో సైనిక దళాల మోహరింపును చైనా పెంచుతుండడంతో చైనాతో గల 3,488 కిలోమీటర్ల పొడవైన...
8 militants killed in Kashmir by security forces

పొగపెట్టి.. బైటికి రప్పించి..

  కశ్మీర్‌లో 8మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన బలగాలు శ్రీనగర్ : జమ్మూ, కశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్,...
China attack on Indian army at boarders

ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు

మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం మోసం చేసి రాడ్లతో దాడి చేశారు మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం లడఖ్‌లో చికిత్స పొందుతున్న సింగ్ న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
Jharkhand-encounter

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...
PM modi talks with Doklam Team

లడక్ లడాయికి రెడీ?

  యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి భారతదేశం...
One Army jawan martyred in encounter at Jammu Kashmir

ఎన్ కౌంటర్ లో జవాను మృతి

  శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్ మృతిచెందాడు. ఆదివారం ఉదయం జమ్మూ కశ్మీర్ లోని దొడ జిల్లాలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది....

ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ

    మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్ 8 గంటల పాటు సాగిన సంఘర్షణ శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...
20 Telugu fishermen

పాక్ జైలు నుంచి 20 మంది తెలుగు మత్సకారులు విడుదల

లాహోర్: పాకిస్థాన్ జైలు నుంచి ఆదివారం 20 మంది భారతీయ మత్సకారులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్స్ వీరిని సోమవారం భారత సరిహద్దు భద్రతా...

గల్ఫ్‌లో ట్రంప్ చిచ్చు

  యుద్ధ మేఘాలు బాగ్దాద్‌పై అమెరికా దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక అధికారి మృతి తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్ అధినేత అమెరికా ఇరాన్‌ల మధ్య ఇంతకాలం నివురగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా భగ్గుమన్నది....

Latest News

నిప్పుల గుండం