Tuesday, May 14, 2024
Home Search

భద్రతా బలగాలు - search results

If you're not happy with the results, please do another search
India Missile System Highly Reliable And Safe: Rajnath

మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది : రాజ్‌నాధ్ సింగ్

ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడి న్యూఢిల్లీ : భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి, పాకిస్థాన్ భూభాగంలో...
Joe Biden criticizes Elon Musk

రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడికే అవకాశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా ఎంత గట్టిగా వాదిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
3 Killed after explosion in Lahore's Anarkali Market

లాహోర్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని లాహోర్‌లో భారీ పేలుడు సంభవించింది. గురువారం మధ్యాహ్నం లాహోర్‌లోని అనార్కలీ మార్కెట్ లో బైక్ పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ముగ్గురు మృతి చెందగా,...
Terrorist threat to Republic day celebration

గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు!

ప్రధాని, ప్రముఖులు లక్ష్యంగా దాడులకు పాల్పడే ప్రమాదం డ్రోన్ల ద్వారా దాడి చేసే అవకాశముందని హెచ్చరిక ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా...
Terrorists opened fire on two non-local laborers in Kulgam district

స్థానికేతరులపై ఉగ్రతూటాలు

కశ్మీర్‌లో ఇద్దరు కూలీల బలి శ్రీనగర్ : కశ్మీర్‌లో స్థానికేతరులను గురిచేసుకుని ఉగ్రవాదుల ఘాతకాలు సాగుతూనే ఉన్నాయి. కుల్గాం జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతర కూలీలపై కాల్పులు జరిపారు. దీనితో వారు మృతి...
Gangster Killed In Delhi Courtroom

ఢిల్లీ కోర్టురూంలో కాల్పులు

గ్యాంగ్‌లీడర్ , ఇద్దరు సాయుధులు మృతి పట్టపగలే...జడ్జి ఎదుటే ఘటన గోగి టిల్లూ గ్యాంగ్‌వార్ పరిణామం న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత రోహిణీ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు భీకర...
Cabinet approves procurement of 56 transport aircraft

56 సరికొత్త సైనిక రవాణా విమానాలు

స్పెయిన్‌తో డీల్‌కు కేంద్రం ఆమోదం కాంట్రాక్టులో టాటా సంస్థకు వాటా కొనుగోళ్ల విలువ రూ 21000 కోట్లు న్యూఢిల్లీ : దేశంలోకి త్వరలోనే సరికొత్త సైనిక రవాణా విమానాలు రానున్నాయి. 60 ఏండ్ల క్రితం నాటి...
Bike Taliban suicide attack in Pakistan

పాక్‌లో బైక్ తాలిబనీ ఆత్మాహుతి దాడి

ముగ్గురు సైనికులు మృతి చెక్‌పోస్టే టార్గెట్ కరాచీ : పాకిస్థాన్‌లో తాలిబన్ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం నలుగురు సైనికులు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లో నిషేధిత తెహ్రీక్...
The last US soldier to leave Afghanistan

ది లాస్ట్ సోల్జియర్

అఫ్ఘాన్ వీడివెళ్లిన చిట్టచివరి అమెరికన్ సైనికుడు అగ్రరాజ్యం నిష్క్రమణ పూర్తి విమానాశ్రయం తాలిబన్ల వశం కథ ముగిసింది : బైడెన్ విజయం సాధించాం కాబూల్ విమానాశ్రయాన్ని వశపరుచుకున్న తాలిబన్ నేతల ప్రకటన కాబూల్/వాషింగ్టన్: అమెరికా సైనిక బలగాలు కాబూల్ విమానా...
Taliban seize control of Kabul airport

‘విజయం సాధించాం’

కాబూల్ విమానాశ్రయాన్ని వశపరుచుకున్న తాలిబన్ నేతల ప్రకటన కాబూల్: అమెరికా సైనిక బలగాలు కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేసి వెళ్లడంతో తాము విజయం సాధించామని తాలిబన్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం విమానాశ్రయంలోకి ప్రవేశించిన...
Lamboo relative of Jaish Chief Masood, was killed

కశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్

జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
400 TS Police deployed at Nagarjuna Sagar Dam

ముదిరిన జలజగడం

ఖకీల వలయంలో జలాశయాలు ప్రాజెక్టుల వద్ద ముడంచెల భద్రత సాగర్, పులిచింతలకు భారీ బందోబస్తు సాగర్‌లో 400మంది పోలీసులతో భద్రత ఎపి అధికారులను అడ్డుకున్న పోలీసులు జూరాల ఆనకట్టపై రాకపోకలు నిలిపివేత షిఫ్టుల వారీగా పోలీసుల విధులు డ్యాంల...
Encounter in Visakhapatnam

విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖలో భారీ ఎన్‌కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య ఇద్దరు మహిళా మావోలు మృతి అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా...

ఇక యుద్ధాల చరిత్ర ప్రజల ముందుకు

డిక్లాసిఫైడ్ చెర నుంచి విముక్తి న్యూఢిల్లీ : ఇకపై ఏ యుద్ధం ఎందుకు జరిగిందీ? వాటి సకల సమాచారం ఏమిటీ? అనేది సైనికలోగుట్టుగా ఉండబోదు. యుద్ధ చరిత్రలను ఎప్పటికప్పుడు ప్రచురించి ప్రజలకు వీటి గురించి...

మళ్లీ రగిలిన చిచ్చు

  ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు సంభవించినప్పుడల్లా పాలస్తీనియన్ మిలిటెంట్లు అరాచక రాకెట్ ప్రయోగానికి తెగించినందునే వైమానిక దాడులకు ఇజ్రాయెల్ పాల్పడవలసి వచ్చిందని ప్రపంచ మీడియా ప్రచారం చేస్తుంది. ఇజ్రాయెల్ ఆక్రమణలోని తూర్పు జెరూసలెం (పాతబస్తీ)...
US begins withdrawal of forces from Afghanistan

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభం

కాబూల్: అఫ్గానిస్థాన్ లో రెండు దశాబ్దాల తరువాత అమెరికా ‘నిరంతర పోరు’ ముగింపు దశ లాంఛనంగా శనివారం ప్రారంభమైంది. అమెరికా, నాటో చివరి బలగాలు ఈ వేసవి అంతానికి అఫ్గాన్ నుంచి పూర్తిగా...
CISF officials comment on Cooch Behar incident

150 మంది స్థానికులు మాపై దాడి చేశారు

ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది కూచ్ బిహార్ ఘటనపై సిఐఎస్‌ఎఫ్ అధికారులు వివరణ న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్ జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ...

దారుణమారణ ఎత్తుగడ

  చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత...
Mamata Banerjee lead in Nandigram

కేంద్ర మంత్రులతో ఓటర్లకు డబ్బు పంపిణీ

  నందిగ్రామ్‌లో 'బయటి' పోలీసుల ఓవరాక్షన్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆరోపణలు నందిగ్రామ్: తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన పోలీసు దళాలను రప్పించారని పశ్చిమ...
Maoist killed in Encounter in Kothagudem

భారీ ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోలు హతం

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు.  ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో...

Latest News