Home Search
రాజీవ్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే
హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్లోని ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్బాల్ అంటూ...
సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రెండు ఫైళ్ళపై తొలి సంతకం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్లో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ...
ఎన్నికల నిర్వహణకు సిద్ధం
17 జిల్లాల్లో 166 సరిహద్దు చెక్పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
పోలింగ్ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేయండి : ఇసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ...
ఇజ్రాయెల్ వీడి ఇండియాకు క్షేమంగా..
న్యూఢిల్లీ : తొలి దఫా భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి భారత్కు వచ్చింది. ఘర్షణల ఇజ్రాయెల్లో చిక్కుపడ్డ వేలాది మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్...
ఎన్నికలకు కాంగ్రెస్ రేస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ...
పిసిబి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
హైదరాబాద్ : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు చేపట్టారు. మంగళవారం సనత్నగర్లోని పిసిబి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ...
పోడు పట్టాలతో నెరవేరిన గిరిజనుల కల
భీమ్గల్ : భీమ్గల్ మండలం కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల పురాణిపేట పల్లికొండ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తాళ్ళపల్లిలో పోడు పట్టాల పంపణీ కార్యక్రమంలో...
అడవుల విస్తీర్ణంలో రాష్ట్రం మొదటి స్థానం: ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్ ః రాష్ట్రం అడవుల విస్తీర్ణంలో దేశంలో మొదటి స్థానంలో ఉందని, మున్సిపల్ వ్యర్థాల శుద్దిలో అగ్రస్థానంలో ఉందని అటవీ పర్యావరణ, సైన్సు, టెక్నాలజీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం...
నేడు ఉప్పల్లో లక్నోతో సన్రైజర్స్ పోరు
హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా శనివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్లో...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
సమరోత్సాహంతో సన్రైజర్స్.. నేడు ఉప్పల్లో కోల్కతాతో పోరు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో...
హిమాచల్ బిజెపి అధ్యక్షుడి రాజీనామా..ఆసుపత్రిలో చేరిక
న్యూఢిల్లీ: సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సురేష్ కాశ్యప్ తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు సమర్పించారు. త్వరలోనే కాశ్యప్...
సన్రైజర్స్కు సవాల్ నేడు పంజాబ్తో పోరు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. పంజాబ్ ఈ సీజన్లో...
సమరోత్సాహంతో హైదరాబాద్
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ టీమ్కు భువనేశ్వర్ కుమార్, రాజస్థాన్కు సంజు శాంసన్ సారథ్యం వహిస్తున్నారు. రెగ్యూలర్ కెప్టెన...
మధురైలో అత్యాధునిక సస్టెయినబిలిటీ కేంద్రాన్ని ప్రారంభించిన కోట్స్..
అప్పెరల్, ఫుట్వేర్ కోసం దారాలు, నిర్మాణాత్మక విడిభాగాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన కోట్స్, అధికారికంగా తమ నూతన, అత్యాధునిక సస్టెయినబిలిటీ కేంద్రాన్ని తెరిచింది. మధురైలోని స్పిన్నింగ్, ట్విస్టింగ్ పైలెట్ ప్లాంట్ వద్ద దీనిని...
కెసిఆర్ పాలనలో ప్రతి రైతు పోలానికి నీరు: మంత్రి హరీశ్
చిన్నకోడూరుః ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ప్రతి రైతు పోలానికి నీరు వచ్చిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
బ్రేస్వెల్ చెమటలు పట్టించాడు.. ఓటమి తప్పదనుకున్న: రోహిత్
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం తొలి వన్డే నువ్వానేనా అన్నట్టు సాగింది. టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కష్టమైన లక్షంతో బ్యాటింగ్...
ఉప్పల్లో ‘పరుగుల వరద’
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు...
మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సెంచరీకి చేరువలో గిల్
హైదరాబాద్: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్...