Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?
పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు...
అగ్ని ప్రమాదాలతో అడవులకు ముప్పు
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’లో వెల్లడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల్లో అగ్ని ప్రమాదాలు జీవ వైవిధ్యం, జీవనోపాధికి తీవ్ర విఘాతంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ...
పెయింటర్ను వరించిన అదృష్ట లక్ష్మి
టికెట్ కొన్న గంటల్లోనే రూ. 12 కోట్ల లాటరీ
కొట్టాయం ( కేరళ ) : అదృష్టలక్ష్మి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. రెక్కల కష్టంతో బతుకు గడుపుతున్న సామాన్య పెయింటర్ ఆదివారం ఒక్కసారి...
అత్యంత దిగ్భ్రాంతికరం
గణతంత్ర శకటం తిరస్కరణపై మోదీకి లేఖలో మమత
కోల్కతా : న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని తిరస్కరించడంపై పునరాలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి...
ముగ్గుల్లో సూక్ష్మసారం
చిమ్మని చీకటి. రవి నిద్ర లేవడానికి ఇంకా సమయముంది. గజగజ వణికించే చలి కాలం.ఐనా తెలుగింటి ముంగిలిలో హడావిడి ఉంది. ఆడవాళ్లందరూ తమ వాకిటి ముందు శుభ్రం చేసి కళ్లాపు జల్లి అందమైన...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
త్వరలోనే పారిశ్రామిక కారిడార్లు !
కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చే అవకాశం
పలు రాష్ట్రాలతో పారిశ్రామిక అనుసంధానం
ఇప్పటికే కేంద్రమంత్రికి, ప్రధానికి రాష్ట్రం నుంచి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్- టు నాగ్పూర్, హైదరాబాద్ టు -వరంగల్ల మధ్య పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు...
‘శరణం అయ్యప్ప’ ఎలా వచ్చింది?
పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల, జైనుల ప్రాబల్యంలో వుంది. అందుకు ఆధారాలు చాలా దొరికాయి. ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి. అలపుజ (కరుమాదికుట్టన్), నెయ్యంటింకర, కరునాగప్పల్లి,...
300 జిల్లాల్లో 5 శాతం మించిన కరోనా పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశం లోని దాదాపు 300 జిల్లాల్లో వారం వారీ కరోనా కేసుల పాజిటివిటీ 5 శాతం మించి ఉందని, కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అత్యధిక కరోనా కేసుల రాష్ట్రాలుగా...
ఇస్రో కొత్త చీఫ్ రాకెట్ సైంటిస్టు సోమనాథ్ నియామకం
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ఇస్రో) కొత్త చీఫ్గా రాకెట్ సైంటిస్ట్ ఎస్. సోమనాధ్ బుధవారం నియామకమయ్యారు. సెక్రటరీ ఆఫ్ డిపార్టుమెంట్ ఆఫ్...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
జాతకం చెబుతానని బాలికపై అత్యాచారం….
తిరువనంతపురం: జాతకం చెబుతానని చెప్పి బాలికపై ఆలయ పూజారి అత్యాచారం చేసిన సంఘటన కేరళ రాష్ట్రం కొట్టాయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తల్లిదండ్రులు తన కూతురు భవిష్యత్ వివరాలు తెలుసుకోవడానికి...
బిజెపి ముక్త్ భారత్కు ఒక్కటవుదాం
మీలాంటి వాళ్లు ముందుకు రావాలి
సిఎం కెసిఆర్తో కమ్యూనిస్టు నేతలు
మోడీ పాలనలో సామాన్యుల బతుకు
భారమైంది ఈ దుర్మార్గాన్ని అంతం
చేసేందుకు ప్రగతిశీల శక్తులు
కలిసిపోరాడాలి బిజెపి విభజన
రాజకీయాలు దేశ...
దేశంలో ఇప్పటివరకు 3,071 ఒమిక్రాన్ కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారత్ లో ఇప్పటివరకు 3,071 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒమిక్రాన్ బాధితుల్లో 1,203 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మొత్తం 27 రాష్ట్రాల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో...
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
రాజకీయ ముసాయిదాపై చర్చిస్తాం: ఏచూరి
హైదరాబాద్: మూడు రోజుల పాటుకొనసాగే సిపిఐ కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,...
దేశంలో 3వేలకు చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అధికమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. ఇందులో 1,199మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
దేశంలో 1892 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ దేశం లోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడంతో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 1892 కి చేరింది. ఇప్పటివరకు 766 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ...
భారత్లో థర్డ్ వేవ్ మొదలైనట్టే..
భారత్లో థర్డ్ వేవ్ మొదలైనట్టే
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోఢా
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ప్రధాన నగరాల్లో బయటపడుతోన్న పాజిటివ్ కేసులను విశ్లేషిస్తే వాటిలో ఎక్కువగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్వే...
దేశంలో ఒమిక్రాన్ కేసులు @1700
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ విస్తరించింది. సోమవారం ఉదయానికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1700కు చేరింది....