Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
రెండు భారత్లు: రాహుల్
ఒకటి పేదలది, రెండోది ధనవంతులదిగా విభజించారు
ఆర్థిక వ్యవస్థలో అంబానీ, అదానీ వేరియంట్ వ్యాప్తి
మోడీ ప్రభుత్వంలో 10మందికే మేలు
చైనా, పాకిస్థాన్లను ఒకటి చేశారు
భారత్పై డ్రాగన్కు స్పష్టమైన విజన్ ఉంది
ఉపాధిని అటకెక్కించి నిరుద్యోగం పెంచారు
రాష్ట్రపతి ప్రసంగంపై...
దేశంలో కొత్తగా 1.67 లక్షల కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1.67 లక్షల కేసులు నమోదుకాగా 1192 మంది మృత్యువాతపడ్డారు. రోజు రోజు మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది....
భారత్లో కరోనా బయటపడి నేటితో రెండేళ్లు
టీకా, కొవిడ్ నిబంధనలే ఆయుధాలుగా సాగుతున్న పోరు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మొదట బయటపడి నేటితో ( జనవరి 30) రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్ల కాలంలో 4 కోట్ల మందిలో...
కెసిఆర్ ‘సాగు’బాటలో నడవండి
తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతం
తమిళనాడులోనూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయండి : సిఎం స్టాలిన్కు రైతు సంఘం నేతల వినతిపత్రం
వానాకాలంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు...
జ్వర సర్వే భేష్
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు
అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటాం
కరోనా కట్టడికి తెలంగాణ అద్భుతమైన వ్యూహం
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
రాష్ట్రంలో మూడో వేవ్...
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
ఒమిక్రాన్ ప్రభావంతో పెరుగుతున్న యాక్టివ్ కేసులు : కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటోందని, దీని ప్రభావంతో యాక్టివ్ కేసుల్లో 77 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని 11 రాష్ట్రాల్లో 50 వేలకు...
మృత్యుంజయుడు
దుబాయిలో ఆరు నెలల పాటు కొవిడ్తో
పోరాడి కోలుకున్న కేరళ ఫ్రంట్లైన్ వారియర్
ఆస్పత్రిలో అయిదు నెలల పాటు ఎక్మో మిషన్పైనే ఉన్న విజయ్ కుమార్
దుబాయి: మన దేశానికి చెందిన ఫ్రంట్లైన్ వారియర్ ఒకరు యుఎఇలో...
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....
4 కోట్లకు చేరుకున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91, 127 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర...
ఫిబ్రవరి 15 నాటికి తగ్గనున్న కరోనా కేసులు
మెట్రో నగరాల్లో తగ్గుతున్న కేసులు
వ్యాక్సినేషన్ కారణంగా తగ్గిన థర్డ్ వేవ్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వ వర్గాల అంచనా
న్యూఢిల్లీ: భారత్లో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రతి...
దేశంలో కొత్తగా 3లక్షల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, వరుసగా ఐదో రోజు కూడా దేశంలో మూడు లక్షల పాజిటీవ్ కేసులు...
కరోనా @ 3.37 లక్షల కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర(48 వేలు), కర్నాటక (48 వేలు), కేరళ(41వేల) రాష్ట్రాలలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 3,37,704 మందికి కరోనా...
బాటసింగారం మార్కెట్లో ఊపందుకున్న పండ్ల వ్యాపారం
అదనపు షెడ్ల ఏర్పాటుతో జోరుగా పండ్ల క్రయ, విక్రయాలు
పండ్ల వ్యాపారులు, రైతులతో కిక్కిరిసిన మార్కెట్
మన తెలంగాణ/అబ్దుల్లాపూర్మెట్: నగర శివారు బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్లో వ్యాపారం లావాదేవిలు...
రాష్ట్రాలకు బోడిగుండు!
సంపాదకీయం: రాష్ట్రాల అధికారాలను హరించడంలో అందెవేసిన చేయి అనిపించుకొన్న ప్రధాని మోడీ ప్రభుత్వం అటువంటి మరో దురాక్రమణకు సిద్ధపడుతున్నది. పరిపాలన బండికి ఇరుసుల్లాంటి ఐఎఎస్ అధికార్ల బదిలీలపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని పావులు కదుపుతున్నది....
నదుల అనుసంధానంతో 247టిఎంసిల వినియోగం
కృష్ణాపెన్నాకావేరి బేసిన్లలో తీరనున్న తాగు నీటి కొరత
రూ.87వేల కోట్ల వ్యయపు అంచనా... 10లక్షల హెక్టార్లకు సాగునీరు
రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన కేంద్రం
మిగులు తేల్చాకే అభిప్రాయం చెబుతాం : తెలంగాణ
మా నీటి అవసరాలు...
శకటాల వివాదం
సంపాదకీయం: స్వాతంత్య్ర పోరాటమంటే ఎరుగని పార్టీకి అందుకు సంబంధించిన ఇతివృత్తాలు ఎలా నచ్చుతాయి? అలాగే కుల వ్యవస్థ, స్త్రీ పురుష అసమానతలు కొనసాగాలని కోరుకొనే రాజకీయ పక్షానికి వాటికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుల...
దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?
పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు...
అగ్ని ప్రమాదాలతో అడవులకు ముప్పు
‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’లో వెల్లడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల్లో అగ్ని ప్రమాదాలు జీవ వైవిధ్యం, జీవనోపాధికి తీవ్ర విఘాతంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ...
పెయింటర్ను వరించిన అదృష్ట లక్ష్మి
టికెట్ కొన్న గంటల్లోనే రూ. 12 కోట్ల లాటరీ
కొట్టాయం ( కేరళ ) : అదృష్టలక్ష్మి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. రెక్కల కష్టంతో బతుకు గడుపుతున్న సామాన్య పెయింటర్ ఆదివారం ఒక్కసారి...