Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో బిజేపి అగ్ర నేతలతో పవన్ భేటీ..
హైదరాబాద్: జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతాపార్టీ అగ్రనాయకులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం ఆంధప్రదేశ్ రాష్ట్ర బిజేపిపార్టీ ఇంచార్జ్ కేంద్రమంత్రి మురళీధరన్తో సమావేశమై ఏపికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు....
బీహార్లో బిజెపి కొత్త కూటమి!
న్యూఢిల్లీ: బిహార్లో అగ్రకులాలు, మెజార్టీ వెనుకబడిన వర్గాలుతో కలిపి అరుదైన సామాజిక కూటమికి ప్రయత్నిస్తోంది. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బలీయమైన ఆర్జెడిజెడి (యు) కూటమిని ఓడించేందుకు కమలంపార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీహార్...
వినూత్నమైన ఫ్యాట్ స్కాన్ మిల్క్ ఎనలైజర్ను విడుదల చేసిన ఎవరెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్..
హైదరాబాద్: డెయిరీ సాంకేతిక పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఎవరెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తమ తాజా ఉత్పత్తి ఫ్యాట్స్కాల్ మిల్క్ ఎనలైజర్ను విడుదల చేసింది. ఈ ప్యాట్ స్కాన్ మిల్క్ ఎనలైజర్ విప్లవాత్మక సాంకేతికతను...
వృద్ధి పెరిగినా తగ్గని నిరుద్యోగం
భారత్కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్కు చెందిన ఎకానమిస్ట్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. “ భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది..
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రే కించపరుస్తూ మాట్లాడారు
అయినా మౌనంగా ఉంటున్నాం
ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబంతో ముడిపడి ఉంది
సత్యం కోసం నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉంటాం
బిజెపిపై నిప్పులుచెరిగిన ప్రియాంక...
ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు
హైదరాబాద్ : ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా బిజెపిపై సె టైర్లు వేశారు. పంచాంగశ్రవణానికి పేరడి అన్నట్లుగా వ్యంగ్యాస్త్రా లు సంధించారు. ‘ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి,...
రాహుల్ గాంధీ నివాసంలో ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసు బృందం స్థానికంగా ఉన్న12 , తుగ్లక్ లేన్లోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లాయి. భారత్ జోడో యాత్ర దశలో ఆయన జమ్మూ...
ఇడి నోటీసులు..
హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం...
కొవిడ్ కష్టంపై కమెడియన్ సెటైర్.. నెటిజన్లు ఫైర్(వైరల్ వీడియో)
న్యూస్డెస్క్: కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. కొవిడ్ వివిడ్ బారిన పడిన తమ ఆప్తులకు అవసరమైన ఐసియు పడకల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం తాము చేసిన ఆర్తనాదాలు...
బెడిసికొట్టిన ఆత్మహత్య డ్రామా.. భార్య కళ్లముందే భర్త మృతి
న్యూస్ డెస్క్: భార్యను బెదిరించాలనుకుని చేసిన ఎత్తుగడ ఎదురుతన్నింది. మెడకు తాడు చుట్టుకుని ఉరి వేసుకుంటున్నట్లు నటిస్టూ భార్యను బెదిరించాలనుకున్నాడు ఆ భర్త. అయితే అదే అతనిపాలిట యమపాశమై ప్రాణాలు తీసింది. ఈ...
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు
చండీగఢ్: పంజాబ్లోని బటిండకు చెందిన ఆప్ ఎమ్మెల్యే అమిత్ రతన్ను లంచం కేసులో బటిండ విజిలెన్స్ బ్యూరో అధికారులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. అయితే దీనిపై విజిలెన్స్ బ్యూరో ఇంకా ప్రకటన...
భారత్లో పెరుగుతున్న జనాభా ఓ టైమ్బాంబ్: తొగాడియా
రాయిపూర్: దేశంలో పెరుగుతున్న జనాభా పేలనున్న టైమ్ బాంబ్ వంటిదని, ఈ పేలుడును, విపరీతాలను తప్పించడానికి చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మాజీ విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నేత ప్రవీణ్ తొగాడియా ఆదివారం...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు
ఎన్నికల రేసులో 259 మంది అభ్యర్థులు
16 న పోలింగ్, మార్చి 3 న ఓట్ల లెక్కింపు
అగర్తల (త్రిపుర): ఈనెల 16 న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం ముగిసింది....
బిబిసి, అదానీ, పఠాన్
మోడీపైన వచ్చిన బిబిసి డాక్యుమెంటు చుట్టూ చేరిన వివాదాలు, షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్’ విజయవంతంగా నడవడం, గౌతవ్ు ఆదానీపైన హిండెన్ బర్గ్ నివేదిక వంటి సంఘటనల సంచలనాలు పాలక హిందుత్వ వాదులకు...
ఈ నెల నుంచే మార్కెట్లోకి గర్భాశయ క్యాన్సర్ ‘ సీరం’ వ్యాక్సిన్
న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు విపరీతంగా సంక్రమిస్తున్న గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ సెర్వావాక్ ( సిఇఆర్విఎసి) మార్కెట్లో ఈనెల లభ్యం కానున్నదని అధికార...
గర్భాశయ క్యాన్సర్ నివారణకు భారత్ సన్నాహాలు
న్యూఢిల్లీ : బాలికలకు సంక్రమించే గర్భాశయ క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్)ను నివారించడానికి జాతీయ రోగ నిరోధక కార్యక్రమం ( నేషనల్ ఇమ్యునైజేషన్ )కింద హెచ్పివి వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ఏప్రిల్లో...
సమాజం ఎటు పోతోంది?
‘అరుదైన నేరాల్లోనే అరుదైన అమానుష నేరమిది, సమాజం ఎటు పోతోందో తెలియడం లేదు’ ఢిల్లీలో ఇటీవల తెల్లవారు జామున ఒక అమ్మాయి ప్రయాణం చేస్తున్న స్కూటర్ను ఢీ కొట్టి ఆమెను 12 కి.మీ...