Sunday, May 26, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search
BJP National executive meetings started

హైదరాబాద్ లో మోడీ

ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్, రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన హోం మంత్రి అమిత్ నేడు పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ   n తొలి రోజు ముగిసిన...
traffic jam in hyderabad begumpet

నగరంలో ట్రాఫిక్ జాం…

బేగంపేట, హెచ్‌ఐసిసి వద్ద నరకం చూసిన వాహనదారులు బిజేపి జాతీయ సమావేశాలు, పలువురు వివిఐపిల రాక ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు హైదరాబాద్: నగరానికి పలువురు విఐపిలు రావడంతో ఎక్కడికక్కడా ట్రాఫిక్...
Modi arrived Hyderabad

హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్‌: ప్రధాని మోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి గవర్నర్‌ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెచ్‌ఐసిసికి మోడీబయలుదేరారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన...
177 Kashmiri Pandit teachers transfer

వరుస హత్యల ఎఫెక్ట్… 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్ల బదిలీ

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో గత కొన్ని రోజులుగా అల్పసంఖ్యాక వర్గాల వారిపై ఉగ్రదాడులు జరుగుతుండటంతో కశ్మీరీ పండితుల్లో భయాందోళన మొదలైంది. దీంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కశ్మీరీ పండితులు తమను ట్రాన్స్‌ఫర్...
BJP Kashmir policy is failed says CPI

బిజెపి కశ్మీర్ విధానం ఘోర వైఫల్యం : సిపిఐ ఎంపి విమర్శ

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో బ్యాంకు ఉద్యోగి ఉగ్రవాదుల మారణకాండకు బలైపోయిన నేపథ్యంలో సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం బిజెపి పాలనా విధానాన్ని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఘోరంగా విఫలమైందని, దాని...
Manik Saha is the new CM of Tripura

త్రిపుర కొత్త సిఎం మాణిక్ సాహా

మాజీ ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో కొత్త సిఎం ఎంపిక త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా బిప్లవ్‌కుమార్ దేబ్‌కు ఉద్వాసన, బిజెపి ఎల్‌పి భేటీలో బాహాబాహీ అగర్తలా : అత్యంత విస్మయకర పరిణామంలో త్రిపుర నూతన...
Pulitzer Prize for late photographer Danish Siddiqui

దివంగత ఫోటోగ్రాఫర్ దానిశ్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు

భారత్‌లో కరోనా మరణ మృదంగ చిత్రాలు తీసినందుకు న్యూయార్క్ : ఏడాది క్రితం అఫ్గానిస్థాన్ ఘర్షణల సమయంలో తాలిబన్ కాల్పుల్లో దుర్మరణం చెందిన భారత ఫొటోగ్రాఫర్ దానిశ్ సిద్దీఖీకి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారం...
Minister KTR visits Narayanpet district

జాతీయ హోదా తెండి

  మా పాలమూరు పచ్చబడుతూ ఉంటే మీ కళ్లు ఎర్రబడుతున్నాయి 29 రాష్ట్రాల్లో 4వ అత్యున్నత ఆర్థిక శక్తిగా తెలంగాణ దీనిని ఆర్‌బిఐ స్వయంగా ధ్రువీకరించింది మీరు తెస్తామన్న నల్లధనమేదీ? జన్‌ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు ఎక్కడ? పాలమూరు...
Kerala girl dies with Shigella

కేరళలో షవర్మా తిన్న అమ్మాయి ‘షిగెల్లా’ బ్యాక్టీరియాకు బలి!

షిగెలోసిస్ అనేది చాలా సామాన్యమైన వ్యాధేమి కాదు. దానిని సులభంగా నయం చేయొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. కానీ వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం అయితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది. దీనికి...
Asaduddin Owaisi

రాజస్థాన్‌లో 300 ఏళ్ల నాటి శివాలయం కూల్చివేత..

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజస్థాన్‌లో 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని...
High tension in Jahangirpuri

ఢిల్లీలో బుల్డోజర్

సుప్రీంకోర్టు వద్దని చెప్పినా ఆగని కూల్చివేతలు కోర్టు ఉత్తర్వులు అందలేదన్న సాకుతో సాగిపోతున్న చట్టవిరుద్ధ శిక్షలు మళ్లీ జోక్యం చేసుకున్న సిజెఐ 2గం. తర్వాత మాత్రమే ఆగిన కూల్చివేతలు నేడు సుప్రీంలో వాదనలు న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన...

ఇది ఎన్డీయే ప్రభుత్వమా లేక ఎన్పీయే ప్రభుత్వమా

కేంద్ర ప్రభుత్వ పాలనపై మంత్రి కెటిఆర్ చురకలు విహెచ్‌పి బెదిరింపులు.. మీరు చట్టానికి అతీతులా?.. అమిత్‌షాకు కెటిఆర్ సూటి ప్రశ్న..! హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని...
Governor Tamilisai is speaking beyond ambit of law

గవర్నర్ చట్ట పరిధి దాటారు

ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదు అది బాధ్యతారాహిత్యం గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు ఉ.రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడట్లేదు : మంత్రులు తలసాని, కొప్పుల మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై...
Guv Tamilisai met Amit Shah

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...

రాష్ట్రంలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు రూ.6,03,548 కోట్లు

మొత్తం అడ్వాన్స్‌లలో 3.81 శాతం వృద్ధి ఎంఎస్‌ఎంఇలకు రూ.32,210 కోట్లు మంజూరు ఎస్‌ఎల్‌బిసి 32వ త్రైమాసిక సమీక్షలో అమిత్ జింగ్రాన్ వెల్లడి మన తెలంగాణ/ హైదరాబాద్ : గతేడాది(2021) డిసెంబర్ ముగింపు నాటి త్రైమాసికంలో బ్యాంకుల మొత్తం...
Assam Meghalaya border dispute

అసోం, మేఘాలయ సరిహద్దు వివాదానికి తెర

గువాహటి : అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక...
Dr. Krishna Ella and Suchitra Ella who received Padma Bhushan

పద్మభూషణ్ అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల

న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సీఎండి డాక్టర్ కృష్ణమూర్తి ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర కృష్ణ ఎల్ల, సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ చేతుల మీదుగా విశిష్ట పురస్కారాన్ని...
Pushkar sworn in as Uttarakhand Chief Minister

ఉత్తరాఖండ్ సిఎంగా పుష్కర్ ప్రమాణస్వీకారం

  డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. డెహ్రాడూన్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో...

యుపిలో బిజెపి ఓడితే!?

భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి,...
ORDI hold 7th edition of Race for-7 in Hyderabad 

అరుదైన వ్యాధులపై అవగాహన కోసం రేస్‌ ఫర్7 2022..

హైదరాబాద్:భారతదేశంలోని అరుదైన వ్యాధి కమ్యూనిటీకి అవగాహన కల్పించేందుకు ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా(ORDI) ఆదివారం రేస్‌ ఫర్7 యొక్క ఏడవ ఎడిషన్‌ను నిర్వహించింది. వర్చువల్ రేస్‌ను డా.ఎల్. స్వస్తిచరణ్, అదనపు డిడిజి,...

Latest News