Home Search
స్మార్ట్ ఫోన్ల - search results
If you're not happy with the results, please do another search
ఐఆర్డీఏఐ ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను పొందిన లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్
ముంబై: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్కు చెందిన భీమా విభాగం లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు ప్రత్యక్ష భీమా బ్రోకరింగ్ లైసెన్స్ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్...
మోటో జి32ని లాంచ్ చేసిన మోటరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోన్న కంపెనీ మోటరోలా. ఇప్పటికే ఎన్నో విభిన్న రకాలు స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందించింది. అంతేకాకుండా మారుతున్న వినియోగదారుల అభిరుచులను, కాలానుగుణంగా వస్తోన్న మార్పులకు తగ్గట్లుగా స్మార్ట్ఫోన్లను...
అత్యంత స్పీడ్గా భూమి రౌండప్..
లండన్: శుక్రవారం (జులై 29న) భూమి అత్యంత వేగంగా పరిభ్రమించింది. సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ 24 గంటల వ్యవధిలో తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ రోజున 24 గంటలకు ముందుగానే తిరిగి...
భారత్లో ఒప్పో భారీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జి సేవలపై దృష్టిపెట్టడంతో పాటుగా ఎగుమతి సామర్థం పెంపు కోసం రాబోయే అయిదేళ్లలో రూ.475 కోట్లు వెచ్చించనుంది. భారత్లో...
ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు
హైదరాబాద్ : ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది....
వరంగల్లో ప్రత్యేక స్టోర్ను ప్రారంభించిన అసుస్
వరంగల్: దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్ సాంకేతిక సంస్థ అసుస్ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ను వరంగల్లో ప్రారంభించింది. ఈ స్టోర్లో కంపెనీ...
మోటో జి42ని లాంట్ చేసిన మోటోరోలా..
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ మోటోరోలా. వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన, ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా. మోటోరోలా జీ సిరీస్ చాలా పేరు ప్రఖ్యాతులు...
అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
పరారీలో ఇద్దరు నిందితులు
వాకీటాకీలతో సమాచారం పంచుకుంటున్న దొంగలు
హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర నిందితులు ఇద్దరిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల...
కరెంట్ అఫైర్స్: ఈ గవర్నెన్స్లో తెలంగాణకు ఐదో ర్యాంకు
తుర్కియే ఆందోళనలు న్యాయబద్ధమైనవే: నాటో చీఫ్
నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ల చేరికపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తుర్కియే (టర్కీ) లేవత్తిన భద్రతాపర ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్...
దేశంలో ‘మొబైల్ జెండర్ గ్యాప్’!
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే జిఎస్ఎం అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం కొవిడ్ పాండెమిక్ తరువాత దాదాపు 112 మిలియన్ మహిళలు అదనంగా మొబైల్ వాడకం ప్రారంభించారు. గతంతో...
షాంఘైలో లాక్డౌన్ ఆంక్షల సడలింపు… తిరిగి ప్రజాజీవనం ప్రారంభం
బీజింగ్: షాంఘై నగరంలో రెండునెలలుగా అమలవుతున్న తీవ్రమైన కొవిడ్ ఆంక్షలను గత రాత్రి నుంచి సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగి తమ జీవనాన్ని ప్రారంభించారు. షాంఘైలో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంది....
నేటినుంచి టెన్త్ పరీక్షలు
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి నో
ఉదయం 9.30 నుంచి
మధ్యాహ్నం 12.45 గం.వరకు
పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా 2861
కేంద్రాలు 11,401 పాఠశాలల
నుంచి 5,34,903 మంది
పరీక్షార్థులు ఫోన్లకు అనుమతి
లేదు అక్రమాలకు పాల్పడితే...
9 కోట్లకు డీమ్యాట్ అకౌంట్లు
ముంబై: దేశంలో యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య భారీగా పెరిగింది. డిపాజిటరీల డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డీమ్యాట్ అకౌంట్లు ఏకంగా 63 శాతం పెరిగి దాదాపు 9 కోట్లకు...
యుద్ధంతో చితికిన రష్యన్ల బతుకులు
సరుకు దొరకదు...కరెన్సీ చెల్లదు
ఆగిన సరఫరాలు సాగని బ్యాంకింగ్లు
సామాన్యుడి ఖర్చు బారెడు
మాస్కో : యుద్ధంలో విజేతలు అంటూ ఎవరూ ఉండరనే విషయం రష్యా ఉక్రెయిన్ పరిణామాలలో స్పష్టం అయింది. ఉక్రెయిన్పై రష్యా...
కేంద్ర బడ్జెట్: తగ్గేవి.. పెరిగేవి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను...
మరింత తీవ్రంగా పెగాసస్
కాళ్లకు చుట్టుకొన్న పాము వదిలిపెట్టనట్టు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని పెగాసస్ స్పైవేర్ ఉదంతం విడిచిపెట్టడం లేదు. అందులోని మానవ హక్కుల హరణం, వ్యక్తిగత గోప్యత హక్కు ఖననం దేశ ప్రజాస్వామ్యాన్ని కళంకితం చేస్తూ...
పెగాసస్ ప్రకంపనలు
2017లోనే స్పైవేర్ను భారత్ కొనుగోలు చేసింది
ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందంలో పెగాసస్ భాగమే
న్యూయార్క్ టైమ్స్ తాజా సంచలన కథనం
మోడీ-నెతన్యాహూ అనుబంధంపై ప్రస్తావన
ప్రధాని మోడీ దేశద్రోహానికి పాల్పడ్డారు : రాహుల్
దేశాన్ని బిగ్బాస్ షోలా మార్చారు :...
రెండో రోజు ఆన్లైన్ క్లాసులకు 63.38 శాతం విద్యార్థులు హాజరు
హైదరాబాద్ : రాష్ట్రంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు రెండో ఆన్లైన్ తరగుతులు కొనసాగాయి. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దూరదర్శన్, టీ సాట్ ఛానళ్ల ద్వారా టివి పాఠాలు బోధించారు. రెండవ...
కీబోర్డ్తో బ్లాక్బెర్రీ 5జి ఫోన్
న్యూఢిల్లీ : బ్లాక్బెర్రీ శకం ముగియలేదు. ఈ సంవత్సరం కొత్త ఫోన్తో మార్కెట్లోకి రానుంది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్బెర్రీ ఈ అధికారిక ప్రకటన చేసింది. త్వరలో 5జి సపోర్ట్తో కొత్త...
మార్కెట్లోకి వివో వై33టి
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త వై33టి ఫోన్ని విడుదల చేసింది. వివో వై33టి హై-డెఫినిషన్ ఫోటోగ్రఫీతో 50ఎంపి వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన గేమింగ్...