Friday, May 3, 2024
Home Search

స్మార్ట్ ఫోన్ల - search results

If you're not happy with the results, please do another search
No indication that children will be 'severely affected' in third wave

పిల్లలకు ముప్పుపై సంకేతాల్లేవ్

  కరోనా మూడోదశ అంచనాలపై జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు చిన్నారులపై ప్రభావం చూపించకపోవచ్చు ప్రజలు భయపడాల్సిన అక్కర్లేదు ఫంగస్ రంగులతో అయోమయం వద్దు శరీరభాగాలను బట్టే రంగు మారుతుంది - ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా న్యూఢిల్లీ: కొవిడ్19 థర్డ్...

నీట్, జెఇఇ సహా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లోనే కోచింగ్

పోటీ పరీక్షతో ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో వేదిస్తున్న నెట్‌వర్క్ సమస్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులతో విద్యాసంస్థలను మూసివేయడంతో విద్యార్థులందరూ సొంతూళ్లలో ఉంటూ నీట్, జెఇఇ, ఎంసెట్ వంటి పోటీ...
Moto G10 Power and Moto G30 in the market

మార్కెట్లోకి మోటో జి10 పవర్, మోటో జి30

  మొబైల్ తయారీ సంస్థ మోటరోలా రెండు కొత్త ఫోన్లు మోటో జి10 పవర్, మోటో జి30ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో ఆండ్రాయిడ్ 11 ఒఎస్‌తో పాటు ఆధునిక భద్రత కోసం మోటరోలా...
11 online services in Transport department

రవాణాశాఖలో మరింత మెరుగ్గా ఆన్‌లైన్ సేవలు

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో దళారులు తిష్టవేయడం పరిపాటి. ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో పోలిస్తే రవాణా కార్యాయాలకు సందర్శకు తాకిడి అధికంగా ఉండటంతో దళారులు సంఖ్యకూడా రెట్టింపులో ఉంటుంది. వీరి...

ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల నియామకాలు

బెంగళూరు : పండగ సీజన్‌కు ముందు ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో దాదాపు 70 వేల మందిని నియమించుకోనున్నట్టు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్టు ప్రకటించింది. కరోనా...
Sonu Sood launches scholarship scheme for poor students

పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం..

పేద విద్యార్థుల కోసం సోనూసూద్ స్కాలర్‌షిప్ పథకం తల్లి పేరిట చాటుకున్న ఔదార్యం, రెండు లక్షల వార్షికాదాయ పరిమితి ముంబై: నటుడు సోనూసూద్ మరో మంచి పనికి నడుంబిగించారు. కరోనా సమయంలో వలసకార్మికులకు అనేక విధాలుగా...

డిజిటల్ విద్య-వ్యత్యాసాలు

విపత్తు మనుషులను కలపాలి. బాధితులందరూ సంఘటితంగా దానిని ఎదుర్కోవాలి. ప్రళయ కాలంలో సాధారణంగా అదే జరుగుతుంది. అందుకు విరుద్ధంగా కరోనా (కోవిడ్ 19) వైరస్ మానవాళిని విడదీస్తున్నది. ప్రాణ భయంతో ఎవరికి...
oppo a53 smartphone released in india

మార్కెట్లోకి ఒప్పో ఎ53

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఎ53ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎ53 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 120హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో పాకెట్ ఫ్రెండ్లీ విభాగంలో 6.5-...
TS DOST Notification 2020 released

దోస్త్ నోటిఫికేషన్ విడుదల

దోస్త్ నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 24 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు ఈ సారి డి.ఫార్మసీ, డిహెచ్‌ఎంసిటి డిప్లొమా కోర్సులు కూడా దోస్త్ ద్వారానే మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సటీల పరిధిలో...
Samsung Galaxy M31s India Launch Today

శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం31ఎస్’ వచ్చేసింది

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్‌లో మరో నయా మోడల్‌ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6వ...
Online Education with heavy cost

భారమవుతోన్న ఆన్‌లైన్ చదువులు

  పిల్లల కోసం ఫోన్లు, ట్యాబ్‌లు కొంటున్న తల్లిదండ్రులు నెల నెలా డాటా రీఛార్జ్ ఖర్చులు అదనం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఆన్‌లైన్ విద్య భారంగా మారుతోంది. పాఠశాల స్థాయి...
Akash-rahul video viral in social video

ఒక్క ఛాన్స్ ప్లీజ్ …. ఆకాశ్ ఇరగదీశాడు…..

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...
America latest sanctions on Huawei

హువావేపై అమెరికా తాజా ఆంక్షలు

  బోస్టన్: దీర్ఘకాలంగా చైనాతో వాణిజ్యయుద్ధం కొనసాగిస్తున్న అమెరికా దానితో తన పోరును మరింత పెంచింది. చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేపై అమెరికా ప్రభుత్వం కొత్తగాఆంక్షలు విధించింది. దీంతో అమెరికా టెక్నాలజీని ఆ సంస్థ...

స్పెషల్ రైళ్ల ప్రయాణికులకు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి

  న్యూఢిల్లీ : మంగళవారం నుంచి నడుస్తున్న స్పెషల్ రైళ్ల ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం ఇది తప్పనిసరి అని...
acid

భార్యను మంచానికి కట్టేసి… బాత్రూమ్‌లు కడిగే యాసిడ్ నోట్లో పోసి….

అమరావతి: భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి నోట్లో యాసిడ్ పోసి చంపిన సంఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామంలో చోటుచేసుకుంది. భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు...

డిజిటల్ చదువులు.. ఆన్‌లైన్ బాట పడుతున్న విద్యార్థులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్‌ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది....

విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

  హైదరాబాద్ : కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్ ద్వారా,...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...

Latest News