Home Search
హైదరాబాదు - search results
If you're not happy with the results, please do another search
మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న తొలితరం నేతగా ప్రసిద్ధి
సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో...
దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ప్రార్థించాను
హైదరాబాద్ : దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను సుభిక్షంగా సుఖ:సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని బ్రహ్మాండ నాయకుడైన విఠలున్ని, ఇప్పుడు తుల్జా భవాని మాతను తాను ప్రార్థించానని సిఎం కేసిఆర్ తెలిపారు. సకల జనుల...
బ్యాడ్మింటన్ క్రీడాకారుణ్ణి అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రతిష్టాత్మక థామస్ కప్ను సుదీర్ఘ విరామం తర్వాత దేశానికి గోల్డ్ మెడల్ ను అందించిన టీం సభ్యులు పంజాల విష్ణువర్ధన్ గౌడ్ను...
మత్స్య రంగంలో మహిళలు రాణించాలి
హైదరాబాద్: మత్స్య రంగంలో మహిళలు రాణించి, స్వయం అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళ మత్స్యకారులతో...
జూలై 8, 9 వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జులై 8,9 తేదీలలో మఖ్ధూం భవన్, హిమాయత్ నగర్, హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, రాష్ట్ర...
గిట్టుబాటు గిరాకీ అయితుందా..!: రైతులతో ముచ్చటించిన మంత్రి
సిద్ధిపేట: మీకు అనుకున్న గిరాకీ గిట్టుబాటు అవుతుందా.?, రైతుబజారులో సౌలత్ లు ఏట్లా ఉన్నాయి, ఇంకేమైనా కావాల్నా.. అంటూ రైతులతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ముచ్చటించారు. నిత్యం వేలాది మంది వచ్చిపోయే...
సిఎం సభకు తరలి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు
పటాన్ చెరు: పటాన్చెరులో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటున్న ఆస్పిటల్ విషయం తేలిసిన 3 రోజుల వ్యవధిలోనే సన్నాహలు పూర్తి చేసుకోవడం జరిగిందని , కెసిఆర్ పాల్గొన్న సభకు పెద్ద...
తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం పెద్దపీట
యాదాద్రి భువనగిరి: తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి గౌరవించి పెద్ద పిట వేసి ఆదుకున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ...
మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ అందుకున్న ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఆవిషృ్కతమైన మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణంపై పీఠాధిపతుల ప్రశంస
తిరుమల: సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు,...
కూలిన ఫ్లై ఓవర్
మన తెలంగాణ/హస్తినాపురం: ఎల్బినగర్లో బుధవారం తెల్లవారు జామున రెండు పిల్లర్ల మద్యన ఫ్లై ఓవర్ బ్రిడ్జి స్లాబు ఆకస్మాత్తుగా కుప్ప కూలింది. నిర్మాణం పనులు చేస్తున్న కూలీల్లో ఏడుగురు బ్రిడ్జి పై నుండి...
23న హైదరాబాద్లో ఒలంపిక్ డే రన్..
23న హైదరాబాద్ ఒలంపిక్ డే రన్
ఘనంగా నిర్వహిస్తామన్న క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 23న హైదరాబాద్లో ఒలింపిక్ రన్ను ఘనంగా నిర్వహిస్తామని క్రీడల శాఖ మంత్రి వి....
దిగ్విజయంగా వర్ధిల్లుతున్న సర్వమత సమానత్వం
ఖమ్మం : మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మరో మార్గం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర...
22న సచివాలయం వద్ద 750 డ్రోన్లతో ‘లేజర్ మెగా డ్రోన్’ షో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 22న తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్మృతి వనంల వద్ద సుమారు 750 డ్రోన్లతో ‘లేజర్ మెగా డ్రోన్’ల షో నిర్వహిస్తున్నట్లు...
ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మెహన్సింగ్ మృతి
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపాల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్, హిందీ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన ప్రొఫెసర్ టి.మోహన్ సింగ్ గుండెపోటు మృతి చెందాడు. సోమవారం హైదరాబాదులోని నాగోల్ లో ఆయన నివాసంలో...
హోంమంత్రి వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
హైదరాబాద్: మహిళల డ్రెస్సింగ్ సెన్స్పై హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, కిడ్నాప్లు, అత్యాచారాలు, దౌర్జన్యాలు,...
ఖమ్మం జిల్లాలో రెండు బస్సులు బోల్తా…
హైదరాబాద్: ఖమ్మం- సూర్యాపేట సరిహద్దులో ఆదివారం ఉదయం అరగంట వ్యవధిలో రెండు బస్సులకు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం వద్ద ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు అదుపు...
ఆషాడ మాసం ఆఫర్లు ప్రకటించిన ది చెన్నై సిల్క్
హైదరాబాద్: నగర ప్రజలకు ఆషాడమాసాన్ని పురస్కరించుకొని 5 నుండి 50 శాతం వరకు డిస్కౌంట్ను కల్పిస్తున్నట్లు చెన్నై సిల్క్ మేనేజర్ రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కూకట్ పల్లి వై జంక్షన్ లోని ది...
తెలంగాణ ఏర్పాటుతో మారుతున్న హైదరాబాద్ రూపురేఖలు
హస్తినాపురం: తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతమైన అభివృద్ధి పనులు జరుగుతూ హైదరాబాదు మహానగరం రూపురేఖలు మారిపోతున్నాయని ఎల్బినగర్ ఎమ్మెల్యే మూసీనది అభివృద్ధి సంస్త ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేటిఆర్...
ఖైదీల హక్కులు హరిస్తున్న జైళ్ళు
పదహారు మంది మేధావులపైన అయిదేళ్ళ క్రితం ప్రభుత్వం ఎల్గార్ పరిషత్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తు ఎంత వరకొచ్చిందో తెలియదు కానీ, విచారణ మాత్రం అంగుళం ముందుకు కదలలేదు. ఈ కేసు విచారణ...