Home Search
'కంటి వెలుగు' - search results
If you're not happy with the results, please do another search
దళిత ఆత్మగౌరవ పతాక!
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కెసిఆర్ ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాగు, తాగు నీటి సమస్యను తీర్చేందుకు తీసుకొచ్చిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం...
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని...
‘మూడింటికి’ ముహూర్తం ఫిక్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి ముస్తాబవుతున్న నూతన సచివాలయ భవనాన్ని, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం పరిశీలించారు....
అదానీపై కమిటీ: కాషాయ అక్కసు
అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టు...
మహిళకు గౌరవం..
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఇందుకు సంబంధించిన కార్యాచరణను...
8నుంచి ‘ఆరోగ్య మహిళ’
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేర...
ప్రజలకు ఆనందబాష్పాలు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు
సిద్దిపేట ప్రతినిధి: సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో ప్రపంచంలోనే అతి పెద్ద సామూహిక కంటి పరీక్షలు తెలంగాణలోనే జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్రావు అన్నారు. గురువారం...
పంద్రాగస్టు నాటికి సిద్దిపేటకు రైలు
సిద్దిపేట: పంద్రాగస్టు నాటికి సిద్దిపేటకు రైలు రాబోతుందని రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ద్యాన...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
తాండూరులో కారు చిచ్చు: ఫైలెట్ వర్సెస్ పట్నం
తాండూరు : తాండూరులో కారు పార్టీలో వర్గపోరు తగ్గడం లేదు. రోజు రోజుకు బిఆర్ఎస్ పార్టీలో వర్గం పోరు ఎక్కువైపోతుంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ...
24 గంటల కాదు 13 గంటల కరెంటైనా ఇవ్వండి: జీవన్ రెడ్డి
హైదరాబాద్: 24 గంటల కరెంటు అనేది అధికార పార్టీ వారికి ఊతపదమైందని కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ అవరణంలోని మీడియా పాయింట్ వద్ద జీవన్ రెడ్డి మాట్లాడారు. అధికార పక్ష...
అంత్యోదయకు బై ‘అదానీకి జై’
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...
అభివృద్ధి.. సంక్షేమం.. సకలం.. సమతుల్యం
వరుసగా నాల్గోవసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్రావు అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమి చ్చారు. ఆర్థికాభివృద్ధిని మానవీయకోణంలో ఆవిష్కరించారు. పరిపాలన అంటే వ్యాపారం కాదని, సంక్షేమ పథకాలను లాభనష్టాల...
బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ భేష్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ప్రశంస
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల అమలు...
300 కోట్లతో ఖమ్మంలో బిఆర్ఎస్ రాజకీయ ఉపాధిహామీ సభ: బూర నర్సయ్యగౌడ్
ఆదిబట్ల ః సిఎం కెసిఆర్ స్పిచ్కు పసలేదు, బిఆర్ఎస్కు దేశంలో ఎక్కడ బసలేదని భువనగిరి మాజి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. గురువారం ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని వైష్ణవి గార్డెన్లో బిజెపి...
ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంతటి సభా ఎప్పుడు జరగలేదు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి...
24 గంటలు కరెంటు ఉందో లేదో తెలియాలంటే మోటార్ లో వేలు పెట్టు : మంత్రి పువ్వాడ
ఖమ్మంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయ్యిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జయప్రదం చేయటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి...
అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం గొల్లపేట, ఖురాన్ పేట్,...
కెసిఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనం : మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటి హాల్ లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ చేస్తుంది,...