Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లోనూ బిజెపి సర్కార్ కిరికిరి
పల్లెలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సర్యం చేస్తోంది
మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు...
పొలిటికల్ టూరిస్టులే
వారి మాయ మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు
సంక్రాంతికి గంగిరెద్దులు
వచ్చినట్టు ఊపుకుంటూ వచ్చి
ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు
క్లబ్బులు, పబ్బులు తప్ప ప్రజా
సమస్యలపై అవగాహన లేని
రాహుల్ కూడా ఏవేవో
మాట్లాడి వెళ్లారు
ఏళ్ల...
పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు
బండీ.. నాలుక కోస్తా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర హెచ్చరిక
సంజయ్కు సంస్కారం ఉందా?
ఆయన ఇంట్లోంచి ఏమైనా
గుంజుకున్నామా.. వ్యక్తిగత
దుషణలకు ఎందుకు
పాల్పడుతున్నాడు? సిఎం
కెసిఆర్ను రాష్ట్ర మంత్రులను
పట్టుకొని ఇష్టానుసారంగా...
మేము చిల్లర గాళ్ళం కాదు.. చీల్చి చెండాడే వాళ్ళం: బాల్క సుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంపై దండయాత్రకే రెండు జాతీయ పార్టీల నేతలు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. వారి రాక వెనుక రాజకీయ మతలబు తప్ప....రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే...
కెసిఆర్ అమ్ములపొదిలోనే పీకే
జాతీయ రాజకీయాలపై ప్రగతిభవన్లో సుదీర్ఘ చర్చ
సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ మద్దతు
బిజెపి వ్యతిరేక వ్యూహాలకు పదును, కూడా ఇరువురి మధ్య సమావేశం పీకే కాంగ్రెస్లో చేరబోతున్నారన్న ప్రచారానికి...
త్వరలో కొత్త పింఛన్లు
అదనంగా మరి 10లక్షల మందికి..
సంక్షేమం పంచేవారు
కావాలో.. పన్నులు
పెంచేవారు కావాలో ప్రజలే
తేల్చుకోవాలి వంద
అబద్ధాలాడైనా
అధికారంలోకి రావాలని
బిజెపి చూస్తోంది
దానికి ప్రజలు గుణపాఠం
చెప్పాలి సంగారెడ్డి సభలో
మంత్రి హరీశ్రావు
మన...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...
ఢిల్లీమే సవాల్
11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తలపెట్టిన
ధాన్యం ధర్నాకు పెద్దఎత్తున ఏర్పాట్లు
ఢిల్లీలో ధర్నా ఆవరణను పరిశీలించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్,...
దవాఖానాల కాంట్రాక్టుల్లో దళితులకు ‘16%’
డైట్, శానిటేషన్, సెక్యూరిటీ ఏజెన్సీల్లో వర్తింపు
డ్రా పద్దతిలో రిజర్వ్ చేసిన ఆసుపత్రుల ఎంపిక
మొత్తం 56 ఆసుపత్రులను దళితులకు కేటాయింపు
ఎస్సిలకు రిజర్వ్ చేసే ప్రక్రియను ప్రారంభించిన
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు
దళితబందు కార్యక్రమం కాదు..ఒక...
తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోస్తున్న కేంద్రం
గిరిజన కోటా బిల్లు అందలేదని పార్లమెంట్లో అబద్ధాలు,
కేంద్రమంత్రి తుడుపై హక్కుల తీర్మానం తెస్తాం: మంత్రి హరీశ్రావు
గిరిజనులను అవమానపర్చిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలి
మంత్రిని బర్తరఫ్ చేయాలి
కేంద్రం తీరుకు నిరసనగా...
మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’
మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను
తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్కు ప్రతిపక్షాలు
ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని
రియల్ ఎస్టేట్కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి
కెసిఆర్ పట్టుదల...
కెసిఆర్ పాలనలో మహిళకు నవశకం
ఆడపిల్లలందరికీ మేనమామ సిఎం, అప్పుడే పుట్టిన బిడ్డలకోసం
11లక్షల కిట్లను పంపిణీ చేశాం, దేశంలో ఎక్కడాలేనివిధంగా
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహిస్తున్నాం :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్చెరువు సభలో మంత్రి కెటిఆర్...
మల్లన్నకు జలబోనం
11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్
దేశంలోనే నదిలేని...
‘బంగారు భారత్’ నిర్మిస్తా… దీవించండి
దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలనే ఆ దిశగా సాగడం లేదు. అందుకే సమూల మార్పు కోసం ఢిల్లీ బయల్దేరుతున్నా. మీ అందరి ఆశీస్సులు...
దేశానికి కెసిఆర్ అవసరం : పవార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం దేశాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయని ఎన్సిపి జాతీయ అధ్యక్షులు శరద్ పవార్ అన్నారు. నిరుద్యోగం, ఇంధన ధర లు ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు...
పోరుశంఖం
కేంద్రంపై ఐక్య పోరాటంలో తొలి అడుగు
సమూల మార్పు లక్షంగా విపక్షాల ఐక్యత ఆ ఇదే తొలి అడుగు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు
సాగుతాం అందరి...
ఉద్యోగుల పరస్పర బదిలీల్లో నష్టపోకుండా జిఒ సవరణ
నూతన జోనల్ కేటాయింపుల్లోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరస్పర బదిలీలకు జిఒ నెం.21ని జారీ చేసిన ప్రభుత్వం
ఇందులోని 7,8 పేరాల వల్ల ఉద్యోగులు సీనియార్టీ నష్టపోవాల్సి వస్తుందని వ్యక్తమైన ఆందోళన దీనిని సవరిస్తూ...
నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడు…. ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట
బిజెపి నేతలు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు
ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడని, ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట అని బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి చైర్మన్...
‘మీరు అత్యంత నీచమైన వ్యక్తిని ఎంచుకున్నారు’: రాహుల్గాంధీకి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్పై పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కెటిఆర్ ట్వీట్ చేశారు. రాహుల్గాంధీపై అస్సాం...
33 జిల్లాల్లో సాహిత్య కార్యక్రమాలు
మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను 33 జిల్లాలకు విస్తృతం చేయాలని, ఇప్పటి వరకు వెలుగు చూడని సాహిత్యాన్ని వెలికితీసేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య, సాంస్కృతిక సలహాదారు కెవి...