Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
పాలమూరు బిడ్డగా మీకు సేవచేస్తా
కాంగ్రెస్ విజయభేరి సభల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్...
అమలుకాని ఐరాస తీర్మానాలు!?
అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత గల ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రత మండలి 1967-1989 మధ్య ఇజ్రాయెల్-, పాలస్తీనా ఘర్షణకు సంబంధించి 131 తీర్మానాలు చేసింది. (14 మే 1948లో పాలస్తీనా...
ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ
మన తెలంగాణ/మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని...
తెలంగాణలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి: రేవంత్రెడ్డి
మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి విజ్ఞప్తి...
ఆక్స్ఫర్డ్కు బయలుదేరి వెళ్లిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘనవీడ్కోలు పలికిన బిఆర్ఎస్ కార్యకర్తలు
‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్‘ అనే అంశంపై రాష్ట్ర అభివృద్ధిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్న కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ :...
కరాచీలోఎయిరిండియా విమానం.. ప్రయాణికుడి చికిత్స కోసం ల్యాండింగ్
అమృత్సర్: దుబాయ్ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీలో దిగాల్సి వచ్చింది. విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడు అత్యంత తీవ్రస్థాయిలో అస్వస్థతతకు గురయ్యాడు. వెంటనే...
ఇజ్రాయెల్ నుంచి ముంబైకి సురక్షితంగా చేరుకున్న బాలీవుడ్ నటి
ముంబై : హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతున్న వేళ ఇజ్రాయెల్లో చిక్కుకున్న బాలీవుడ్ తార సుష్రత్ బరూచా క్షేమంగా ముంబైకి చేరుకున్నారు. ఇజ్రాయెల్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు...
బెంగళూరు ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో కొలంబో నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద...
కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళ నాడులోని కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా సింగపూర్ ప్రయాణీకుల నుంచి రూ.80 లక్షల విలువైన 1.20...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి...
రన్వే నుంచి జారి ముక్కలయిన విమానం..
ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంనుంచి ముంబయికి బయల్దేరిన విఎల్ఆర్ వెంచర్స్కు చెందిన ఓ ప్రైవేటు (లియర్జెట్45) విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్వేపైనుంచి జారి పక్కకు...
ఇండియా కూటమి పగ్గాలా ఓ మైగాడ్: మమత స్పందన
న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...
దుబాయ్ ఎయిర్పోర్టులో లంక నేతతో మమత భేటీ
న్యూఢిల్లీ : ‘ ప్రతిపక్ష కూటమికి నాయకత్వమా? ఓరి దేవుడో ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షులు రణీల్...
దుబాయ్ ఎయిర్పోర్టులో శ్రీలంక అధ్యక్షుడితో మమత భేటీ
వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఉదయం దుబాయ్ విమానాశ్రయంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెను కలుసుకున్నారు. నవంబర్లో కోల్కతాలో జరిగే రాష్ట్ర వ్యాపార సదస్సుకు రావలసిందిగా శ్రీలంక...
బైడెన్తో మోడీ భేటీ
ఇరువురి మధ్య ద్వైపాక్షిక చర్చలు
సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని మోడీ ట్వీట్
అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఇండియాకు వచ్చిన బైడెన్
భేటీ అనంతరం బైడెన్కు ప్రధాని వ్యక్తిగత విందు మోడీ
నివాసంలో విందు...
భద్రతా వలయంలో ఢిల్లీ..
న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాల నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే ఈ సమావేశం...
రోజుకు లక్ష మంది , 70 వేల కార్లు
వీడ్కోలు ఇచ్చే వారితో కిక్కిరిసిపోతోన్న శంషాబాద్ విమానాశ్రయం
మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాలకు వెళ్లే విద్యార్ధులు వారికి సెండాఫ్ ఇవ్వడానికి వస్తున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. గడిచిన వారం పది...
ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు బయల్దేరిని ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా సోమవారం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఉదయం 10.45...
ఎపి డేటా ఇంజనీరు వెంకట్ దుశ్చర్య
బెంగళూరు : పారిస్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కస్టడీకి వెళ్లాడు. ఎపికి చెందిన 29 సంవత్సరాల డేటా ఇంజనీరు వెంకట్ మోహిత్ ఎయిర్ ఫ్రాన్స్...
వాతావరణ మార్పులు: భారీ ప్రాజెక్టులు
వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్ ఉద్గారాలు, అభివృద్ధి కోరుతూ ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య...