Home Search
జనార్ధన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది
సిద్దిపేట : ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్లో...
జూలైలో బస్సు యాత్ర ద్వారా టిటిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
వీలైనన్నీ ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్
ఈ యాత్రతో డిసెంబర్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్ సన్నద్ధం
అవరమైన చోట అభ్యర్థులను ప్రకటిస్తాం
బస్సు యాత్రలోపే గ్రామస్థాయి వరకు పార్టీ కమిటీల...
మోడీ పాలనలో పేద ప్రజలపై ఆర్థిక భారం
హుస్నాబాద్ : ప్రజల సంక్షేమం కోసమే సిపిఐ పోరాటాలు సాగిస్తుందని పేదలపై ఆర్థిక భారం మోపే విధంగా కేంద్రంలో మోడీపాలన కొనసాగిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి...
సీనియర్ సీటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
హన్మకొండ టౌన్ : సీనియర్ సీటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దామెర నర్సయ్య, ఉపాధ్యక్షులుగా నాగులగాం నర్సయ్య, కార్యదర్శిగా తేరాల యుగేందర్, సంయుక్త కార్యదర్శిగా మచ్చి నర్సింహారామయ్య,...
అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల
భీమ్గల్ : భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. 5 కోట్ల వ్యయంతో నిర్మించే పిప్రి నుండి ముచ్కూర్...
సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి చిత్రపటాలకు క్షీరాభిషేకం
నల్లగొండ: కట్టంగూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి అంబేద్కర్ నగర్ కాలనీకి మరియు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బజారు నుండి అంబటివాగుకు వెళ్లే రోడ్లపై తెగిపోయిన పాత...
ఆకుపచ్చ తెలంగాణగా నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం
హన్మకొండ టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెలంగాణ...
గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట
నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట వేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ట్రైకార్ ఛైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. తెలంగాణ...
గుండాల మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా
గుండాల: గుండాల మండలాన్ని దత్తత తీసుకోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది
నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున విప్లవాత్మక పథకాలు వినూత్న కార్యక్రమాలతో ప్రాజా వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో దేశానికి ఆదర్శంగా వైద్య ఆరోగ్యం రంగం నిలుస్తుందని శాసనమండల...
ఎన్నికలకు సిద్దం కండి: పవన్కల్యాణ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కు సిద్ధంగా ఉండాల ని తెలంగాణ నేతల కు...
తెలంగాణ దేశానికే దిక్సూచి
మరిపెడ: తెలంగాన రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలిచిందని, తొమ్మిదేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చేసిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని డిఎస్ఆర్...
దేశానికే దిక్సూచి తెలంగాణ
మరిపెడ : తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలిచిందని, తొమ్మిదేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చేసిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని...
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
ఉ.10.30 నుంచి మ. ఒంటి వరకు పరీక్ష
ఉ.8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
ఉ. 10.15 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి నో...
వరంగల్ లో నకిలీ విత్తనాల ముఠా పట్టివేత
వరంగల్ : నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు మూడు రాష్ట్రాలకు చెందిన ముఠా నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ టాస్క్ఫోర్స్తో వలపన్ని ఆ ముఠా గుట్టును...
గంజాయి స్మగ్లింగ్..ఒకరు అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసి రూ.24లక్షల విలువ గల 120కిలోల గంజాయి, కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్...
మక్తల్ మాజీ ఎంఎల్ఎ ఆరోగ్య పరిస్థితి విషమం
మహబూబ్నగర్ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు దయాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. దయాకర్రెడ్డి హైదరాబాద్లోని...
గ్రూప్-1 మెయిన్స్ యథాతథం
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో వదంతులు నమ్మొద్దని ఛైర్మన్ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే దురదృష్టకరమైన వాతావరణంలో మీడియా ముందుకు వచ్చామని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ...
ప్రశాంతంగా టీచర్ ఎంఎల్సి ఎన్నిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ ఎంఎల్సి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎంఎల్సి స్థానానికి 90.40 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటలకు నుంచి...
మండలాల విభజన బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది
బోధన్ రూరల్: నూతన సాలురా మండల కేంద్రాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. శనివారం సాలురా మండల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్ను బోధన్ నియోజక వర్గ...