Home Search
టాయిలెట్ - search results
If you're not happy with the results, please do another search
విద్యాలయాల ప్రారంభానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
బడిబాట పేరుతో ర్యాలీలు... ఆంగ్ల మాధ్యమంపై అవగాహన
అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
హైదరాబాద్ : విద్యాసంస్థలు ప్రారంభించడానికి ముందు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి...
కూర్చున్నా బాధించే హేమోరాయిడ్స్… కారణాలు, లక్షణాలు, చికిత్స
హైదరాబాద్: మలద్వారం, పురీషనాళంలో ఎర్రబడిన, ఉబ్బిన సిరలను హేమోరాయిడ్స్ అంటారు. ప్రేగు కదలికలు, గర్భం దాల్చిన సమయంలో, లేదా ఊబకాయం వల్ల కలిగే ఒత్తిడి హేమోరాయిడ్లకు కారణమవుతుంది. అంతర్గత హేమోరాయిడ్లు రక్తస్రావానికి కారణమవుతాయి...
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
ముంబై: బిజెపి నేత కిరీట్ సోమయ్య భార్య, మేధా కిరీట్ సోమయ్య సోమవారం శివసేన నాయకుడు సంజయ్ రౌత్పై బొంబాయి హైకోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మీరా-భయందర్...
పట్టణ ప్రగతిలో అన్ని మున్సిపాలిటీలకు రూ.2,734.84 కోట్లు
ఇప్పటికే 85 శాతం నిధులను ఖర్చు చేసిన అధికారులు
ప్రతి నెలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.112 కోట్లు
గ్రీన్బడ్జెట్ కింద 10శాతం నిధులు అదనంగా కేటాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: పట్టణాలను సుందరంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన పట్టణ...
బండ్లగూడ, పోచారం స్వగృహ ప్లాట్లు అమ్మకానికి సిద్ధం
బండ్లగూడలో 1,501 ప్లాట్లు, పోచారంలో 1,470 ప్లాట్లు
ఈ వేలం ద్వారా విక్రయం
ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
విక్రయానికి 3 బిహెచ్కె డీలక్స్, 3 బిహెచ్కె, 2 బిహెచ్కె, 1 బిహెచ్కె ప్లాట్లు
అధికారులతో సమీక్ష చేసిన...
స్వచ్ఛ భారత్లో తెలంగాణే అగ్రగామి!
బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రసిద్దిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర...
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు-మన బడి
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు - మన బడి -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
జెడ్పీ చైర్మన్, కలెక్టర్ తో కలిసి ఉప్లూర్ లో లాంఛనంగా మన ఊరు -...
ప్యాసింజర్ సెస్ పేరుతో బస్సు చార్జీలను పెంచిన టిఎస్ ఆర్టీసి
డీలక్స్ బస్సుల్లో రూ.5లు, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడలో రూ.10లు పెంపు
రెండు నెలల్లో 4,250 బస్సుల్లో అందుబాటులోకి రానున్న వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్
ఇది అమల్లోకి వస్తే ఇన్ఫర్మేషన్ సెస్ పేరిట ఒక్కో...
మహిళలకు రక్షణ కల్పించడంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కీలకం
సేఫ్ సిటీ ప్రాజెక్ట్పై నగర సిపి సమీక్ష
హాజరైన రాచకొండ, సైబరాబాద్ సిపిలు
హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: నగరాలలో మహిళలకు రక్షణ కల్పించడంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి...
రంజాన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తలసాని
మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులిస్తున్నాం
రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది
మంత్రులు తలసాని, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశుసంవర్ధక...
బిజెపివి చిల్లర రాజకీయాలు
మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్
అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలన
హైదరాబాద్ : అంబేద్కర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర...
మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి...
మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
అన్ని సమన్వయంతో పనిచేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
మేడారం జాతరకు కోటి మందిపైగా భక్తులు హాజరవుతారు: సిఎస్
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర నిర్వహిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి...
నగర పారిశుద్యంపై మరింత దృష్టి సారించాలి
అధికారులకు మేయర్ ఆదేశం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర పారిశుద్ధ్య చర్యలపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను అదేశించారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో జోనల్ సమిక్ష సమావేశం...
మోడీ…. రైతుల ఆదాయం రెట్టింపు ఏది: కెటిఆర్
హైదరాబాద్: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ప్రభుత్వం హామీ ఏమైందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న...
సమ్మక్క సారక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్ : త్వరలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క సారక్క జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈసారి జాతరలో సాంకేతికతను మరింతగా ఉపయోగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోజుకు 3లక్షల...
సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం
వచ్చే విద్యా సంవత్సరం
నుంచి అమలు
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో
ఫీజుల నియంత్రణ వచ్చే
అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
విద్యాశాఖ మంత్రి సబిత
నేతృత్వంలో కేబినెట్ సబ్
కమిటీ మన ఊరు-మన
బడి...
నగరవాసులకు మెరుగైన సేవలు అందిస్తాం: మేయర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరవాసులకు మరింత మెరుగైన సేవలు, సదుపాయాలు అందించేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసి జోనల్ కమిషన్లతో పాటు వివిధ విభాగాల అధికారులను అదేశించారు....