Home Search
టాయిలెట్ - search results
If you're not happy with the results, please do another search
పట్టణ ప్రగతిలో ‘టాప్’
ఏడున్నరేళ్లలో సాటిలేని అభివృద్ధి
ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొచ్చిన సమూల మార్పుల ఫలితంగానే రాష్ట్రానికి అఖిల భారత ఖ్యాతి
అన్ని రంగాల్లోనూ సర్వతోముఖ అభివృద్ధి సాధించాం ఆదర్శవంతమైన
పట్టణాలను రూపొందించడానికి కొత్త మున్సిపల్...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం !
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్...
ధాన్యం కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
జనగామ, అక్టోబర్ 30: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి...
సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం!
ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై...
కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి
కరీంనగర్: ఈ నెల 30 న జరుగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు....
సాగర తీరానికి మరిన్ని సొబుగులు
దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మెచ్చుకునేలా సుందరీకరణ పనులు
1300 మీటర్ల విస్తీర్ణం... రూ.15 కోట్ల అంచనాతో
నైట్బజార్
అర్ధరాత్రి వరకు షాపింగ్ చేసుకునేలా
150 నుంచి -200 దుకాణాలకు అనుమతి
పర్యాటకుల భద్రత కోసం సాగర్ చుట్టూ...
కొండెక్కిన పేదల చదువులు!
మనిషికి తగలే దెబ్బ కొద్ది రోజుల్లోనో, మాసాల్లోనో నయమై మాయమైపోవచ్చు. ఒక జాతికి కలిగే నష్టం పూడడానికి, భర్తీ కాడానికి మాత్రం ఏళ్లూ, పూళ్లూ పట్టిపోతాయి. అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి సాధించుకున్న ప్రగతి...
శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: వినాయకుడి ఉత్సవాలను శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. వినాయక చవితి బందోబస్తు, ఏర్పాట్ల...
లోదుస్తుల్లో రైలులో తిరిగిన బీహార్ ఎంఎల్ఎ, ప్రయాణికుల అభ్యంతరం
వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాల విమర్శలు
పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ అధికార పార్టీ జెడి(యు) ఎంఎల్ఎ గోపాల్ మండల్ రైలులో లోదుస్తులతో తిరిగిన వీడియో వైరల్ అయింది. గురువారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న...
పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: ఎర్రబెల్లి
జనగాం : ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు ఆదేశించారు....
1 నుంచి పాఠశాలలు ప్రారంభం: పువ్వాడ
ఖమ్మం: వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభానికి అంతా సిద్ధం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. టిటిడిసిలో పాఠశాలలు పునఃప్రారంభకానున్నా నేపథ్యంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. పాఠశాల తరగతి...
‘జల’ భాగ్యనగరం
వాటర్ ప్లస్ నగరంగా హైదరాబాద్కు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అవార్డు
హర్షం ప్రకటించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో ఘనతను సోంతం చేసుకుంది. జలమండలి, హెచ్ఎండిఎ సహాకారంతో...
వచ్చే మార్చి నాటికల్లా అన్ని అర్బన్ ఫారెస్టు పార్కులను పూర్తి చేయాలి
అధికారులను ఆదేశించిన అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్ : అవాంతరాలను అధిగమించి వచ్చే మార్చి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలని అటవీ...
దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు
ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు
5064 రైల్ కోచ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు
మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు
సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
గూగుల్ మ్యాప్ను నమ్మి అత్తారింటికి దారితప్పాడు..!
జకర్తా: గూగుల్ మ్యాప్ను నమ్మి ఓ మగ పెళ్లివారు దారితప్పి వేరే ఇంటికి వెళ్లిన ఘటన ఇండోనేసియాలో జరిగింది. సెంట్రల్ జావాలోని పాకిస్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మగపెళ్లివారు ఆ...
పాలమూరు నలువైపులా అభివృద్ధి: మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్: పాలమూరును నలువైపులా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపల్ బడ్జెట్ (2021- 22)...
రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా
రైల్వే కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి రైల్వే కంపార్ట్మెంట్లలో ఎవరైనాప్రయాణికులు ధూమపానం(సిగరెట్, బీడీ వగైరా) చేస్తే భారీ జరిమానా విధించనుంది. ధూమపానం చేసే ప్రయాణికుడి వల్ల ప్రమాదం...
పట్నానికి పట్టం
ఉచిత తాగునీటి పథకం కోసం
250 కోట్లు కేటాయింపు
భవిష్యత్తులో నీటి కోసం
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణానికి
725 కోట్లు
ఓఆర్ఆర్ పరిధిలోని
కాలనీల నీటి సరఫరాకు
250 కోట్లు
మూసీ సుందరీకరణకు
కోట్లు, మెట్రోకు
కోట్ల ప్రతిపాదనలు
బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్పై వరాల జల్లు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్...
యువతికి మత్తు మందు ఇచ్చి… 30 రోజుల నుంచి 60 మంది అత్యాచారం…
రాంఛీ: ఓ యువతిని మత్తు మందు ఇచ్చి.. గదిలో బంధించి గత 30 రోజుల నుంచి ఆమెపై 60 మంది అత్యాచారం చేసిన సంఘటన ఝార్ఖండ్లోని సరాయ్కేలా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
నల్గొండ చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉత్సవాలకు సిద్ధ్దమైన చెర్వుగట్టు
నేటి నుంచి ఆరు రోజుల పాటు
జాతర ఉత్సవాలు
జాతర ఏర్పాట్లను పరిశీలించిన
చిరుమర్తి,
కలెక్టర్, ఆర్డిఓ
అన్ని శాఖల అధికారులు
పని చేయాలని
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
ప్రత్యేక ఏర్పాట్లు
తొమ్మిది లక్షల మంది భక్తులు
జాతరకు వస్తారని
మన తెలంగాణ/కట్టంగూర్(నార్కట్ పల్లి) :...