Friday, May 10, 2024
Home Search

టాయిలెట్ - search results

If you're not happy with the results, please do another search
Schools to Reopen from Feb 1 in Telangana

ఫిబ్రవరి 1నుంచి బడులు

ఫిబ్రవరి 1నుంచి 9, ఆపై తరగతులకు మరింత ప్రయోజనకరంగా ధరణి పాస్‌పోర్ట్ ఆధారంగా ఎన్‌ఆర్‌ఐ రిజిస్ట్రేషన్లకు అవకాశం మార్పులు, చేర్పులు వారం రోజుల్లో పూర్తి చేయాలి సాదా బైనామాలను కలెక్టర్లు స్వయంగా పరిష్కరించాలి రెవెన్యూ సంస్కరణల వల్ల స్పష్టత వస్తోంది ధరణి...
Vista Coach train journey memorable: Prime Minister Modi

విస్టాకోచ్‌ల రైలు ప్రయాణం చిరస్మరణీయం : ప్రధాని మోడీ

  న్యూఢిల్లీ : విస్టాడోమ్ కోచ్‌లతో రూపొందించిన టూరిస్టు రైలు ప్రయాణం చిరస్మరణీయమని ప్రధానిమోడీ అభివర్ణించారు. ఈ రైలులో మొత్తం 44 సీట్లు ఉన్నాయి. ఇవి 180 డిగ్రీల కోణంలో పరిభ్రమిస్తాయి. కోచ్‌ల పైకప్పు...
Arrest of accused in attempted murder on inspector

ఇన్స్‌స్పెక్టర్‌పై హత్యయత్నం చేసిన నిందితుల అరెస్ట్

హైదరాబాద్: జవహర్‌నగర్ ఇన్స్‌స్పెక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసిన నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 16మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 25మంది నిందితులు ఉన్నారు. రాచకొండ...

టిఆర్‌ఎస్ మేనిఫెస్టోను బిజెపి కాపీ చేసింది: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: కాపీకొట్టేందుకు కూడా తెలివి ఉండాలని బిజెపిని రాష్ట్ర మంత్రి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకామారావు విమర్శించారు. బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ్ల టిర్‌ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను,...
Technology develop in Hyderabad

బ్రాండింగ్‌లో హై

అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
KTR to lay foundation stone for satellite bus terminal

మోడీ…. హైదరాబాద్ పై వివక్ష ఎందుకు : కెటిఆర్

హైదరాబాద్: అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు...
Prohibition of Chinese Goods in Military Canteens

మిలిటరీ క్యాంటీన్లలో చైనా వస్తువుల నిషేధంపై కసరత్తు: రక్షణశాఖ వర్గాలు

  న్యూఢిల్లీ: మిలిటరీ క్యాంటీన్లలో చైనా వస్తువులతోపాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యం అమ్మకాలపై నిషేధం విధించే దిశగా కసరత్తు జరుగుతోందని భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. రక్షణశాఖకు చెందిన క్యాంటీన్ స్టోర్...
KTR Gives Rs 10000 to flood affected people in Hyd

మీకు మేమున్నాం..

అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు భవిష్యత్‌లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు బాధితులకు మంత్రి...
Tejas train services resumed from October 17

”తేజస్” రైలు సర్వీసులు అక్టోబర్ 17 నుంచి పునరుద్ధరణ

న్యూఢిల్లీ: ఈ నెల 17 నుంచి ''తేజస్'' ప్రైవేట్ రైలు సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఐఆర్‌సిటిసి బుధవారం ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయి సర్వీసులను ఏడునెలల క్రితం ఐఆర్‌సిటిసి నిలిపివేసింది. ఈ రెండు...
8 Suspended MP's dharna through all night

రాత్రంతా కొనసాగిన ఎంపిల ధర్నా

 దిండ్లు, దుప్పట్లు, మసిటో కాయిల్స్ వెంట తెచ్చుకున్న సభ్యులు  సంఘీభావం తెలిపిన పలువురు ఎంపిలు న్యూఢిల్లీ: సోమవారం సస్పెండయిన ఎనిమిది మంది ఎంపిలు పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ధర్నా రాత్రంతా కొనసాగింది. వారి ధర్నాకు పలువురు...

సిద్ధిపేట-దుబ్బాక నాకు రెండు కళ్ళు: హరీష్ రావు

  సిద్దిపేట: సిద్ధిపేట, దుబ్బాక తనకు రెండు కళ్ళు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దుబ్బాకలో అల్ట్రా మోడల్...
IT Minister KTR Speech in Assembly Today

మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ నియామకాలు: కెటిఆర్

హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో కెటిఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్...
Minor gangraped and murder in West Bengal's Sonarpur

దారుణం ఘటన: 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. హత్య

కోల్ కతా: 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై కొందరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ దినాజ్‌పూర్ జిల్లా చోప్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని సోనార్‌పూర్...
Rape of a girl in Warangal rural

దారుణం.. నిద్ర మాత్రలు ఇచ్చి కూతురిపై కన్నతండ్రి అత్యాచారం..

బెంగళూరుః నిద్ర మాత్రలు ఇచ్చి కన్న కూతురిపైనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని హరలూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలోకి వెళితే.. ఈ నెల 23న తాను...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
corona car

కరోనా కారు

  హైదరాబాద్: కరోనా వైరస్ రూపంలో ఉన్న కారును ఓ వ్యక్తి తయారు చేశాడు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కారు తయారు చేశానని కనబోయిన సుధాకర్ తెలిపారు. సుధాకర్‌కు సుధా కార్స్ మ్యూజియం ఉంది....

ఆపరేషన్ కరోనా.. రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. రైల్వే శాఖ కోవిడ్19 బాధితుల కోసం బోగీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది. బాధితులను నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన మేరకు రైళ్లలో మార్పులు చేస్తోంది....
Corona virus

కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు

ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా విక్రయాలు చేయాల్సిన...

రాష్ట్రంలో 19

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి...

పట్టణాలు.. ఇక మోడల్ టౌన్‌లు

  ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్లు పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి బస్, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...

Latest News