Thursday, May 16, 2024
Home Search

డైరెక్టర్లు - search results

If you're not happy with the results, please do another search

మణుగూరు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ల పర్యటన

మణుగూరు : సింగరేణి కాలరీస్ ఎస్‌వికే శ్రీనివాస్, డైరెక్టర్స్ ఆపరేషన్స్ జి వేంకటేశ్వరరెడ్డి డైరెక్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ తమ అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏరియా...

మహిళ సంక్షేమంలో తెలంగాణదే అగ్రస్థానం

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో...

మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్లరూరల్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చేవెళ్ల...

రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి యాచారం: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. యాచారం మం డల కేంద్రంలో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో...

రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట

వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తుందని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ అన్నారు. సోమవారం డా. సి. నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా, వారి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ...
KTR

స్వరాష్ట్రంలో సుపరిపాలన

హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే ప్రతి మురుగునీటి చుక్కను శుద్ధి చేయబోతున్నామని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఫలితంగా దేశంలోనే వంద శాతం...

గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ క్రెడిట్ సిఎం కెసిఆర్‌దే

హుస్నాబాద్: శివుని తలపై గంగమ్మ వలే హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని, ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ క్రెడిట్ మొత్తం రాష్ట్ర సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట జిల్ల ప్రాజెక్టుల ఖిల్లా అని...

ప్రతి రైతుకు నూతన పాలకవర్గం అండగా ఉండాలి

ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దౌల్తాబాద్: నియోజకవర్గంలోని ప్రతి రైతుకు అండ గా నూతన పాలకవర్గం ఉండాలని పాలకవర్గ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు సిద్ద్ధంగా ఉంటుందని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు....

తెలంగాణలో విద్యుత్ నిరంతర వెలుగులు

హుస్నాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టి, కృషి, పట్టుదలతోనే తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు విరిజిమ్ముతున్నాయని విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. తెలంగాణ...

శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యం

గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి యాచారం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవం సందర్భంగా యాచారం మండలం మేడిపల్లి-నక్కర్త గ్రామం రాచకొండ పోలీస్‌కమీషనర్ పరిధిలో...

దేశానికే అన్నపూర్ణ మన తెలంగాణ

ఇబ్రహీంపట్నం : రైతు బాంధవుడు సిఎం కెసిఆర్ అని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఉప్పరిగూడ రైతు వేదిక వద్ద తెలంగాణ దశాభ్ది...
Telangana Decennial Celebrations

రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు

రాఘవాపూర్‌లో నాబార్డ్ నిధులతో నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల నూతన గోడౌంను ప్రారంభించిన చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి పరిగి: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతులకు సంక్షేమ పథకాలను కేసిఆర్ ప్రభుత్వం అందిస్తుందని చెవెళ్ల...

అభివృద్ధ్ధ్ది పథంలో ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్

ఇల్లంతకుంట:ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తుందని, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సారధ్యంలో అభివృద్ధ్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఏఎంసి చైర్మన్ మామిడి సంజీవ్ అన్నారు. ఏడాది...
ED Notices to Anjan Kumar Yadav

నేషనల్ హెరాల్డ్ కేసులో అంజన్ కుమార్ యాదవ్‌కు ఇడి నోటీస్

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఇడి అధికారులు మంగళవారం నోటీసులు పంపారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సదరు నోటీసులో ఇడి...
Errabelli Dayakar Rao

మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎర్రబెల్లి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎర్రబెల్లి ఎస్‌హెచ్‌జిలకు రూ.15037.40 కోట్లతో సెర్ప్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి సర్వీసు ఛార్జీలు లేకుండా.. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు అమలు చేయాలి హైదరాబాద్: మహిళలు...

దేశానికే రోల్ మోడల్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్‌గా ఉందని, రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయానికి 24x7 నిరంతర విద్యుత్తు దేశానికి ఆదర్శంగా ఉందని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సిఎండిలు,...

బిజెపి అధ్యక్షుడిపై పరువు నష్టం కేసు

చెన్నై : డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువునష్టం దావా వేసింది. స్థానిక సిటీ సివిల్ కోర్టులో ఈ...

తెలుగు విద్యార్థులకు స్వాగతం పలికిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ ః మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు ఇంపాల్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మణిపూర్ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన...
Minister KTR Powerfull Speech in Husnabad

కెసిఆర్ పథకం అందని ఇల్లు లేదు: మంత్రి కెటిఆర్

హుస్నాబాద్: ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదన్నట్లు తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇల్లు ఇండదు అనేది అక్షర సత్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా...

Latest News