Home Search
బంగారం, వెండి - search results
If you're not happy with the results, please do another search
తనిఖీలలో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లో భారీగా బంగారం, డబ్బు పట్టుబడింది. బంజారాహిల్స్లో రూ.3.35 కోట్ల నగదును పట్టుకున్నారు. బషీర్బాగ్లో ఏడు కిలోల బంగారం,...
87డాలర్లకు పెరిగిన క్రూడాయిల్
అమెరికా ముడి చమురు ధరల్లోనూ పెరుగుదల
పెరుగుతున్న బంగారం ధరలు చమురు సంస్థల షేర్లలో క్షీణత
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కా రణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన గా, మరోవైపు ముడి...
చమురు ధరల పెరుగుదల
హైదరాబాద్: ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలో పెరుగుదల కనిపించింది. దీని ప్రభావం హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ వంటి కంపెనీలపై ఉంది. ఈ కంపెనీల షేర్లు 2...
యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 69 లక్షలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. శనివారం 24 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,69,83,021 (కోటి 69 లక్షల, 83 వేల, 021) రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ...
యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 89 లక్షలు
యాదాద్రిభువనగరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. బుధవారం 21 రోజుల హు ండీ లెక్కింపులో రూ.1,89,04,607 (1 కోటి 89 లక్ష ల, 04 వేల, 607) రూపాయలు ఆదాయం...
కాందిశీకుల భూములు అన్యాక్రాంతం !
ఒక వైపు కేంద్రం...మరోవైపు కబ్జాదారులు
వేలల్లో నిర్మాణాలు వాటికి ఇంటి నెంబర్లు..
ఆ ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై ప్రభుత్వం ఆరా
మనతెలంగాణ/హైదరాబాద్: కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఒకవైపు...
యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.కోటి 64 లక్షలు
యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. మంగళవారం 21 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,64,34,524 (1 కోటి 64 లక్షల, 34 వేల, 524) రూపాయలు ఆదాయం వచ్చినట్లు...
సికింద్రాబాద్లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపా ల్కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో...
సికింద్రాబాద్లో వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన
హైదరాబాద్: సికింద్రాబాద్లోని సింధి కాలనీలో సంచలనంగా మారిన వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపాల్కు చెందిన 10మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో...
ఉపాధి కోసం వచ్చి..దోపిడీలు చేస్తున్న ముఠా
సిటిబ్యూరోః ఇటీవలి కాలంలో నేపాల్కు చెందిన పని మనుషుల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాల్ ముఠాల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంట్లో పనిచేసేందుకు చేరిన నేపాల్...
నమ్మకంగా ఉంటూనే.. దోపిడీకి స్కెచ్
సిటీబ్యూరో: ఇటీవలి కాలంలో నేపాల్కు చెందిన పనిమనుషుల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాల్ ముఠాల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంట్లో పనిచేసేందుకు చేరిన నేపాల్ ముఠాలు...
దొంగతనం కేసులను ఛేదించిన పెద్దపల్లి జోన్ పోలీసులు
పెద్దపల్లి: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసి సుల్తానాబాద్ సర్కిల్ పరిధి పోలీసులు ఎనిమిది దొంగతనం కేసులను చేదించారు. దొంగతనానికి పాల్పడిన జెట్ పట్ పవన్ను అరెస్ట్...
దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్టు
ముస్తాబాద్: వృద్ధమహిళలను టార్గెట్ చేస్తు పలు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు సిఐ ఉపేందర్ తెలిపారు. ఈమేరకు సదరు మహిళ వద్ద నుంచి రెండు కేసులకు సంబంధించి 38.06 గ్రాముల బంగారం,...
యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.కోటి 85 లక్షలు
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. మంగళవారం 19 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,85,96,202 ( 1 కోటి 85 లక్షల, 96 వేల, 202)...
దోపిడికి పాల్పడుతున్న నలుగురు నిందితుల అరెస్టు
నిజామాబాద్ క్రైం : జిల్లాలో దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు ఎసిపి కిరణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 1వ టౌన్ పోలీసు స్టేషన్లో నిందితులను...
యాదాద్రి హుండి ఆదాయం కోటి 78 లక్షలు
యాదాద్రి ః యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వామి వారి ఆలయ హుండి లెక్కింపు నిర్వహించారు. గురువారం రోజున 16 రోజుల హుండి లెక్కింపులో రూ.1,78,52,446 ( 1 కోట్ల 78 లక్షల,52...
తమిళ ఓట్ల కోసం రాజదండం!
అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్ బాటన్ నాడు నెహ్రూను...
పెట్-బషీరాబాద్ లో నవ వధువు ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: పెళ్లి జరిగిన 15 రోజులు కాక ముందే పుట్టి ఇంటికి వచ్చి ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన నవ వధువు. భర్త వేధింపులు తాళలేక ఈ దారుణం...
బంగారు గనిలో అగ్ని ప్రమాదం: 27 మంది సజీవ దహనం
లిమా: పెరూలోని లాఎస్పారంజా బంగారు గనిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్తోనే గనిలో...
బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి బంగారు కిరీటం
సిటీ బ్యూరో ః భక్తులు కోరిన కోరికలను తీర్చే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బంగారు అభరణాల్లో బంగారు కిరీటం కూడా చేరనుంది. అమ్మవారికి భక్తులు మొక్కు రూపంలో సమర్పించుకున్న బంగారంలో కిరిటం చేయించనున్నట్లు...