Home Search
బంగారం, వెండి - search results
If you're not happy with the results, please do another search
వృత్తి రైస్ మిల్ డ్రైవర్.. ప్రవృత్తి దొంగతనాలు..
మన తెలంగాణ/మిర్యాలగూడ: వృత్తి రైస్ మిల్ డ్రైవర్.. ప్రవృత్తి దొంగతనాలు.. వరుస దొంగతనాలతో పోలీసులకే సవాల్ విసిరిన 26 ఏళ్ల వయసులోనే పలు దొంగతనాలు, 11 కేసులలో 23 లక్షల చోరీ సొత్తుతో...
పసిడి కొనుగోలు దారులకు ఊరట..
ముంబయి: అక్షయ తృతియ పండుగకు పసిడి కొనుగోలు దారుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బంగారం ధరలు భారీగా పెరిగన నేపథ్యంలో ఆభరణాల విక్రయాలు మందగించాయని తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా లేదా రెండు...
సోదరి పెళ్లికి రూ. 8 కోట్లు బహుమతి.. దెబ్బకి అందరూ షాక్
నాగౌర్: కట్నం అడిగినంత ఇవ్వలేదని, తక్కువ కట్నం ఇచ్చారని వరుడు పెళ్లికి నో చెప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. చివరి నిమిషంలో వరకట్నం కారణంగా పెళ్లికొడుకు లేదా పెళ్లికొడుకు తల్లిదండ్రులు పెళ్లి రద్దు...
ఐశ్వర్య ఇంట్లో చోరీ చేసిన పనిమనిషి, డ్రైవరు అరెస్టు..
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో నగలు చోరీ చేసిన పనిమనిషి, డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. తమ లాకర్లోని వజ్రాలు కనిపించడం లేదని ఐశర్య ఇటీవల తేనాంపేట్ పోలీసులుకు ఫిర్యాదు...
తగ్గిన పసిడి ధరలు..
హైదరాబాద్: పసిడి ప్రియులకు శుభవార్త. పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22...
ఊరికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
హయత్నగర్ః తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తు దోంగలు భీభత్సం సృష్ఠించారు. సుమారు 6 తులాల బంగారం, లక్ష రుపాయల నగదును అపహరించినట్లు గుర్తించారు. ఇట్టి సంఘటణ ఆదివారం రాత్రి హయత్నగర్ పోలీస్...
రాజేంద్రనగర్ లో వరుసగా దొంగతనాలు….
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో వరుస దొంగతనాలతో దుండగులు. హడలెత్తిస్తున్నారు. 12 గంటల వ్యవధిలో రాజేంద్రనగర్ లో రెండు దొంగతనాలు జరిగాయి. తాళం వేసిన ఇండ్లను దొంగల ముఠా టార్గెట్ చేస్తున్నాయి....
శత్రువుల ఆస్తులతో కేంద్రానికి రూ. 3400 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలోని శత్రువుల ఆస్తుల (ఎనిమీస్ ప్రాపర్టీస్)ను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 3400 కోట్లు ఆర్జించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక భాగం...
భద్రాది రాముడికి రూ.2.20 కోట్ల ఆదాయం..
హైదరాబాద్: భద్రాది రాముడికి గడిచిన 84 రోజుల్లో హుండీ ద్వారా రూ.2.20 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. నవంబర్ 11 నుంచి బుధవారం వచ్చిన హుండీ ఆదాయాన్ని చిత్రకూట మండపంలో...
శ్రీశైలం ఆలయానికి రూ. 3.57 కోట్లు ఆదాయం
శ్రీశైలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల వల్ల ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం వచ్చి చేరింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.57 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు ప్రకటించారు. 103 గ్రాములు బంగారం,...
బాలికకు ఫిట్నెస్ ట్రైనర్ల వేధింపులు
కంటోన్మెంట్ : జిమ్కు వచ్చిన మైనర్ బాలికను ఫిట్నెస్ ట్రైనర్లు రాజుయాదవ్, రవియాదవ్లు బ్లాక్మెయిల్ చేసి బంగారం వెండితో పాటు 4 లక్షల రూపాయలు వసూళ్లు చేసిన ఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో...
రికార్డు స్థాయిలో యాదాద్రి హుండీ ఆదాయం
హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. 20 రోజుల్లో రూ.2 కోట్ల 12 లక్షల 16 వేల 700ల హుండీ ఆదాయం వచ్చింది. బంగారం...
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు
హైదరాబాద్ : దేశంలో పసిడి ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర...
లంగర్ హౌస్ చోరీ కేసు ఛేదింపు…
హైదరాబాద్: లంగర్ హౌస్ చోరీ కేసును పోలీసులు ఛేధించారు. కాకతీయ నగర్ లో దొచుకెళ్లిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాకతీయ నగర్ లో...
తెలంగాణ యక్షగాన గంధర్వుడు పనస హనుమద్దాసు
తెలంగాణ యక్షగాన రచయితలు, నాటకకారులలో చెప్పకోదగ్గవారు పనస హనుమద్ధాసు. జానపదకవికూడా. సజీవమైన ప్రజలభాషలో జానపద కళారూపాలైన యక్షగానాలను రాశారు. సరస శృంగార కోలాటకీర్తనలను రాశారు. భక్తిరసపూర్ణమైన భజనకీర్తనలను రాశారు. అద్భుతమైన తన గానవాహినిలో...
మోత్కూర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
ఏడున్నర తులాల బంగారం, రూ.50 వేలు అపహరణ
మన తెలంగాణ/మోత్కూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం...
సింధు నాగరికత పట్టణీకరణ
చన్హుదారో..
ఈ నగరం పాకిస్థాన్లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్షా జిల్లాలో ఉంది.
ఇచట త్రవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక+ రాయి).
ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక...
టిటిడి ఉద్యోగి ఇంటిలో చోరీ…
తిరుపతి: టీటీడీ ఉద్యోగి ఇంటిలో చోరీ జరిగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్, డి టైప్ క్వార్టర్స్ లోని టీటీడీ ఉద్యోగి ఇంటిలో 85 గ్రాముల బంగారం, 1500 గ్రాముల...
ఎన్ఆర్ఐ దంపతులను దారుణంగా హత్య చేసిన ఫామ్ హౌస్ సిబ్బంది..
చెన్నై: నగరంలోని మైలవరంలో ఎన్ఆర్ఐ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎన్ఆర్ఐ దంపతులను ఫామ్ హౌస్ సిబ్బంది హత్య చేశారు. అనంతరం 50 కేజీల బంగారం, 5 కేజీల వెండి, రూ.20లక్షల నగదులో...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రసిద్దిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర...