Sunday, May 5, 2024

తగ్గిన పసిడి ధరలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పసిడి ప్రియులకు శుభవార్త. పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,350 గా ఉంది. 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 మేర ధర తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.67,000లుగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,350 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.70,000, బెంగళూరులో రూ.70,000, కేరళలో 70,000, కోల్‌కతాలో 67,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News