Home Search
బంగారం, వెండి - search results
If you're not happy with the results, please do another search
నగల దుకాణంలో చోరీ
హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. తారానగర్ లోని రెహన్ నగల దుకాణంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.4...
కనకం కలకలం
రూ.47 వేలకు చేరువలో పసిడి
న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్...
పరిగిలో దొంగల హల్చల్
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. బుధవారం అర్థరాత్రి ఏడు దుకాణాల్లో చోరీ చేశారు. గంజ్ రోడ్డు ఎస్బిహెచ్ బ్యాంకు ముందు ఐదు దుకాణాలు, బహర్పేట్లో రెండు దుకాణాల్లో...
జగద్గిరిగుట్టలో ఇద్దరు దొంగలు అరెస్ట్
జగద్గిరిగుట్ట: ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డిసిపి...
పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
ఇది హైదరాబాద్కే ఐకాన్: కెటిఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం
త్వరలోనే కల సాకారం అవుతుంది
ప్రజలందరూ భాగస్వాములు కావాలి
పాలిటిక్స్లో క్లాస్, మాస్లకు మంత్రి కెటిఆర్ చేరువ
సుమతో మంత్రి కెటిఆర్ ప్రత్యేక ఇంటర్వూ
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఆ కల కూడా త్వరలోనే...
తగ్గిన పసిడి ధరలు
ముంబై: భారత్ లో పసిడి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. గురువారం కూడా పసిడి ధర కాస్త తగ్గింది. పుత్తడికి మనదేశంలో భారీడిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే...
కుషాయిగూడలో భారీ చోరీ
హైదరాబాద్: కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీ శనివారం భారీ చోరీ జరిగింది. ఈ దోపిడీ రోడ్ నెంబర్ 6లోని అఖిల్ అనే వ్యక్తి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇటీవల ఇంట్లో బాలయ్య వ్యక్తి...
నగల షాపులో భారీ చోరీ
నేరెడ్మెట్: హైదరాబాద్ నేరెడ్మెట్లోని జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి జ్యవెలరీ దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో 25 తులాల బంగారం, 70 కిలోల వెండి...
ఆదర్శగ్రామం శని శింగణాపూర్
శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలుండడం బహు అరుదు. ఒక వేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్కపెట్టుకోగల్గినవే.. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ...
దిగొస్తున్న పసిడి ధర
ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి ధర...
మూడు గొడ్డళ్లు
సరయూ నది ఒడ్డున రామశాస్త్రి గురుకుల పాఠశాలను స్థాపించి ఎంతో మందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ గురుకులానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పక్కనే గలగలమని పారే నది. చుట్టూ కొబ్బరి, అరటి,...
జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం
జవహర్నగర్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం భారీ దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులంతా దైవదర్శనం కోసం దేవాలయానికి వెళ్లితే ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు. వివరాల్లోకి...