- Advertisement -
హైదరాబాద్: కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీ శనివారం భారీ చోరీ జరిగింది. ఈ దోపిడీ రోడ్ నెంబర్ 6లోని అఖిల్ అనే వ్యక్తి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇటీవల ఇంట్లో బాలయ్య వ్యక్తి మృతి చెందడంతో శుక్రవారం రాత్రి నిద్రకు యాదగిరిగుట్ట కు వెళ్ళారు. ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని 25 తులాల బంగారం, 80 తులాల వెండి, 25 వేల నగదు చోరీ అయినట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kushaiguda Nagarjuna Nagar Colony Massive theft
- Advertisement -