Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
రేపిస్టులకు క్షమాభిక్ష!
కాకరకాయ విత్తనాలు చల్లి వంకాయలు కాయలేదనడంలో ఏమైనా అర్ధం ఉందా? మోడీత్వ మతతత్వ శక్తులను ఎన్నుకొని మతోన్మాద రేపిస్టులను జైలు నుంచి విడుదల చేశారంటూ ఆక్షేపించడం, అభ్యంతరం చెప్పడం, వారిపై విమర్శలు గుప్పించడం...
మోడీజీ మీకు చిత్తశుద్ధి ఉంటే.. రెమిషన్ పై జోక్యం చేసుకోండి: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్ లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆగ్రహం...
జార్ఖండ్ సిఎంకు సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు సుప్రీం కోర్టులో బుధవారం ఊరట లభించింది. ఆయనకు బూటకపు కంపెనీలు ఉన్నాయని, ఆయన మనీలాండరింగ్కు పాల్పడుతున్నారని, ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చే దర్యాప్తు చేయించాలని...
కేంద్రం విధానం గుజరాత్కు వర్తించదా?
అత్యాచార దోషులను వదిలిపెట్టరాదని స్పష్టం చేసిన కేంద్రం
అయినా బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను విడిచిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రధాని మోడీ చెప్పిన ‘నారీశక్తి’ బలోపేతం ఇదేనా?
మండిపడుతున్న విపక్షాలు
అహ్మదాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను...
మరణ వాంగ్మూలం నమ్మదగినదై ఉండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరారోపణను నిర్ధారణ చేయడానికి మరణ వాంగ్మూలం ఏకైక ఆధారం అవుతుందని, అందువల్ల అది నిజమైనది, నమ్మదగినదో కాదో కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు మృతి చెందిన...
ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో ఆరుగురు నూతన న్యాయమూర్తులు మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయించారు. ఈక్రమంలో ఏనుగుల వెంకట...
ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్ తమిళిసై
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి సిఎం గైర్హాజరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. సిఎం కెసిఆర్ సోమవారం సాయంత్రం 6.50కి వస్తారని సిఎంవో నుంచి సమాచారం వచ్చింది. తాను,...
పూరీ ఆలయ రత్న భాండాగారం తలుపులు తెరవాలి
ఆలయ యంత్రాంగానికి పురావస్తుశాఖ లేఖ
పూరీ : ఒడిశా లోని పూరీ జగన్నాథ స్వామికి 12 వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాల ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న అనుమానాలు భక్తులను...
భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో దర్భార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కాగా...
టిఎంసి నేతల ఆస్తులపై తప్పుడు ప్రచారం
అర్ధసత్యాలంటూ బెంగాల్ మంత్రుల ఖండన
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కొందరి ఆస్తులు క్రమంగా పెరుగుతున్నాయంటూ వచ్చిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫర్హద్ హకీమ్, మలోయ్ ఘటక్ ఖండించారు. ఇవి అర్ధసత్యాలు, తప్పుదారి...
వరవరరావుకు రెగ్యులర్ బెయిలు మంజూరు
న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత పి వరవరరావుకు సుప్రీం కోర్టు బుధవారం రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన...
డిపి మారితే జిడిపి పెరుగుతుందా?
జాతీయ జెండాను డిపిగా పెట్టుకోవాలంటూ
మోడీ ఇచ్చిన పిలుపుపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రం
పేదలకు సాయం మాని.. కార్పోరేట్లకు పిఎం సేవ రూపాయిని గాలికి వదిలి
విపక్షాల ప్రభుత్వాలను కూల్చే కుట్ర మందబలంతో జిఎస్టి...
‘6గురు’ ప్రముఖులకు నోటీసులు?
మన తెలంగాణ/హైదరాబాద్ : చీకోటి హారంలో ఆరుగురు రాజకీయ ప్రముఖులకు ఇడి నోటీసులు పంపినట్లు తెలిసింది. వీరంతా శనివారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు చీకోటి పాటు...
‘చికోటి’ని నాలుగవ రోజు ప్రశ్నించిన ఇడి
లీగల్గా క్యాసినో నిర్వహించాను: చికోటి ప్రవీణ్
రాజకీయ, సినీ తారలతో పరిచయాలున్నాయి
హైదరాబాద్: క్యాసినో కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై నిందితుడు చికోటి ప్రవీణ్ను ఇడి ( నాలుగో రోజు) శుక్రవారం నాడు విచారించారు. ఈక్రమంలో...
తదుపరి సీజేఐగా జస్టిస్ యు.యు. లలిత్
న్యూఢిల్లీ : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు 49 వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి...
మోడీ, అమిత్ షా మమ్మల్ని మౌనంగా ఉంచాలనుకుంటున్నారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, ప్రతిపక్షాలపై ఒత్తిడి(ప్రెషర్ ట్యాక్టీస్) తెచ్చి, మమ్మల్ని మౌనంగా ఉండిపోయేలా చేయాలనుకుంటున్నారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) ఆయనని దాదాపు 50...
భారత న్యాయ వ్యవస్థ
బ్రిటీష్ కాలంలో న్యాయవ్యవస్థ..
బ్రిటీష్కు పూర్వం దివ్య పరీక్షలు ఉన్నాయి.
బ్రిటీష్ వారు దివ్య పరీక్షలు రద్దు చేసి అద్భుతమైన న్యాయవ్యవస్థను పరిచయం చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా రెండు న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది.
1. సదర్...
నేషనల్ హెరాల్డ్ ఆఫీస్తోపాటు మరో 11 చోట్ల ఈడీ సోదాలు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ( ఎజెఎల్) ఆస్తులకు సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
‘సాహితీ తీర్పరి’ రావిశాస్త్రి
జూలై 30. సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రజా రచయిత, రాచకొండ విశ్వనాధ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. మీరు ఏ పనైనా మొదలు పెట్టేముందు మీరు తలపెట్టిన ఆ పని...
ఆ ట్వీట్లను 24 గంటల్లో తొలగించండి
కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్ల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరోపణలపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ...