Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికలప్పుడే సమాధానం చెబుతా
కాంగ్రెస్ సారథ్యంపై రాహుల్ వ్యాఖ్యలు
కన్యాకుమారి(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టడంపై తాను ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినపుడు దీనికి తాను సమాధానం చెబుతానని...
ప్రతిపక్ష ఐక్యతకు నా యాత్ర దోహదం
రాహుల్ గాంధీ ఆశాభావం
కన్యాకుమారి(తమిళనాడు): ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర తోడ్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి గురువారం భారత్ జోడో యాత్ర...
ఆ బలం ప్రతిపక్ష పార్టీలకు లేదు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాగిస్తున్న ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలను బిజెపి ఎద్దేవా చేసింది. ఇవి తమ ప్రత్యర్థుల అంతర్గత...
ఉమెన్ చాందీని కలిసిన ఎపిసిసి అధ్యక్షుడు శైలజానాథ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కలిశారు. త్రివేండ్రమ్ లో ఉమెన్ చాందీ నివాసానికి శైలజానాథ్ వెళ్లారు. ఉమెన్ చాందీ...
జోడో యాత్ర కలిసొచ్చేనా?
ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం...
సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం
ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి కీలక నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో లాగా ఆయన ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన స్థానంలో...
మిషన్ 2024 లక్ష్యంగా దూసుకుపోతోన్న నితీశ్
న్యూఢిల్లీ: మిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్షంగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకుపోతున్నారు. మూడు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలను...
నాడు తండ్రిని కోల్పోయా… ఇప్పుడు దేశాన్ని కోల్పోలేను
రాజకీయ ప్రవేశం తర్వాత తొలిసారి తండ్రి స్మారక చిహ్నం వద్ద రాహుల్
చెన్నె: దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతోపాటు దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా...
‘భారత్ జోడో యాత్ర ‘…. మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా మోత రోహిత్
హైదరాబాద్: 'భారత్ జోడో యాత్ర ' కార్యక్రమానికి మోత రోహిత్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా ఎఐసిసి నియమించింది. హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్...
ప్రధాని కావాలన్న కోరిక లేదు
ప్రతిపక్షాల ఐక్యతే ప్రధాన అజెండా
మరోసారి స్పష్టం చేసిన బీహార్ సిఎం నితీశ్
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ
కేజ్రీవాల్, డి. రాజాలతోనూ సమావేశం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో...
భారత్ జోడో యాత్ర… మన్ కి బాత్ ఒకటి కాదు
న్యూఢిల్లీ: కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రకు మన్ కి బాత్కి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పష్టం చేసింది. ప్రజల ఉద్దేశ్యాలు, డిమాండ్లు ఢిల్లీకి...
రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్
రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్
రూ.500కే ఎల్పిజి సిలిండర్
గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం
అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ...
బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం
ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందడిలో గెహ్లాట్తో థరూర్ భేటీ
న్యూఢిల్లీ : ఎఐసిసి అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో ఆదివారం భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలతోపాటు పార్టీ భవిష్యత్తుపై చర్చించారని సంబంధిత...
నేడే ఆజాద్ కొత్త పార్టీ!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసిన గులాం నబీ ఆజాద్ నేడు(ఆదివారం) కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. ఆయన ఇందుకోసం ఢిల్లీ నుంచి జమ్మూకు చేరుకున్నారు. ఆయన మద్దతుదారులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం...
ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్’ ర్యాలీ
న్యూఢిల్లీ: రామ్ లీలా మైదాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్ ర్యాలీ’ మొదలెట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు హీలియంతో నింపిన బెలూన్లను కూడా ఎగురవేశారు. న్యూఢిల్లీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి నిరసనగా...
ప్రతిపక్ష నేతలతో భేటీ కోసం 5న ఢిల్లీకి నితీశ్కుమార్
పాట్నా: 2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులను కలుసుకునేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్...
సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ఆర్: పొన్నాల
హైదరాబాద్: సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ టిపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా...
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్!
మలయాళం పత్రిక ‘ మాతృభూమి’లో వ్యాసంతో ఊపందుకున్న ఊహాగానాలు
స్వేచ్ఛగా, పారదర్శకంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఆ ఆర్టికల్లో ఎంపి డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వచ్చే అక్టోబర్ 17న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతుండడంతో...