Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్
రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్
రూ.500కే ఎల్పిజి సిలిండర్
గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం
అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ...
బిజెపి వచ్చాకే దేశంలో విద్వేషం
ప్రజా సమస్యలు లేవనెత్తితే
అణచివేత ఎన్ని గంటలు
ప్రశ్నించినా ఈడీ, సిబిఐకి బెదిరేది
లేదు దేశంలో రైతుల పరిస్థితి
దారుణంగా మారింది ఢిల్లీ
రాం లీలా మైదానంలో కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందడిలో గెహ్లాట్తో థరూర్ భేటీ
న్యూఢిల్లీ : ఎఐసిసి అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో ఆదివారం భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలతోపాటు పార్టీ భవిష్యత్తుపై చర్చించారని సంబంధిత...
నేడే ఆజాద్ కొత్త పార్టీ!
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసిన గులాం నబీ ఆజాద్ నేడు(ఆదివారం) కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. ఆయన ఇందుకోసం ఢిల్లీ నుంచి జమ్మూకు చేరుకున్నారు. ఆయన మద్దతుదారులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం...
ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్’ ర్యాలీ
న్యూఢిల్లీ: రామ్ లీలా మైదాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలపై కాంగ్రెస్ ‘హల్లా బోల్ ర్యాలీ’ మొదలెట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు హీలియంతో నింపిన బెలూన్లను కూడా ఎగురవేశారు. న్యూఢిల్లీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి నిరసనగా...
ప్రతిపక్ష నేతలతో భేటీ కోసం 5న ఢిల్లీకి నితీశ్కుమార్
పాట్నా: 2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులను కలుసుకునేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్...
సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ఆర్: పొన్నాల
హైదరాబాద్: సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ టిపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా...
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్!
మలయాళం పత్రిక ‘ మాతృభూమి’లో వ్యాసంతో ఊపందుకున్న ఊహాగానాలు
స్వేచ్ఛగా, పారదర్శకంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఆ ఆర్టికల్లో ఎంపి డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వచ్చే అక్టోబర్ 17న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతుండడంతో...
కశ్మీర్లో కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ
ఆజాద్కు మద్దతుగా 64 మంది నేతలు పార్టీకి రాజీనామా
రాజీనామా చేసిన వారిలో మాజీ ఉపముఖ్యమంత్రి తారాచంద్ తదితరులు
శ్రీనగర్: సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాతో తగిలిన దెబ్బనుంచి ఇంకా కోలకోక...
రాహులే వస్తాడు
పలువురు సీనియర్ల నమ్మకం
న్యూఢిల్లీ : త్వరలోనే రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవుతారని పార్టీ సీనియర్ నేత హరీష్ రావత్ తెలిపారు. పార్టీ పగ్గాలు తక్షణం చేపట్టాల్సిన బాధ్యత ఉందని...
జెండాకేమో చైనా పాలిస్టరా
మోడీకి రాహుల్ ఘాటు ప్రశ్న
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దేశం కోసం ఖాదీ అంటారు అయితే జాతీయ జెండా కోసం చైనా పాలిస్టర్ వాడుతారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు....
పెగాసస్ కేసు తేలేదెప్పుడు?
మొండివాడు రాజు కంటే బలమైనవాడు అంటారు. రాజే మొండివాడైతే ఇక చేసేది ఏముంటుంది? దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగానికి గాని, ప్రజాస్వామిక సత్సంప్రదాయాలకు గాని అణుమాత్రం విలువకూడా ఇవ్వరని ఎప్పుడో తేలిపోయింది....
కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ ఆజాద్ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం వదులుకుంటున్నట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆజాద్ వెల్లడించారు. పార్టీని...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్కు కట్టుబడి ఉన్నాం
సెప్టెంబర్ 20 నాటికల్లా కొత్త
అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది
పార్టీ ఎన్నికల అథారిటీ చీఫ్
మధుసూదన్ మిస్త్రీ స్పష్టీకరణ
పార్టీకి గాంధీయేతర
అధ్యక్షుడు ఖాయమా?
రేసులో ముందున్న అశోక్ గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ...
రేవంత్ రెడ్డి ఏజెంట్గా మాణికం ఠాగూర్
రేవంత్ రెడ్డి ఏజెంట్గా మాణికం ఠాగూర్
మర్రి శశిధర రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం...
దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి...
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు: మల్లు రవి
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథ సారధిని సోనియా గాంధీ అందరి అభిప్రాయాలు తీసుకొనే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించారని మాజీ ఎంపి మల్లు రవి తెలిపారు. రేవంత్ రెడ్డి...
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు
ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరు నియంతృత్వ పాలన సాగిస్తున్నారు
కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రోలు,నిత్యావసరాల...
ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల నిరసన
రాహుల్, ప్రియాంకసహా పలువురి అరెస్టు
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువులపై జిఎస్టి పెంపు, నిరుద్యోగతకు నిరసనగా నలుపు రంగు దుస్తులతో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం దేశ రాజధానిలో ధర్నాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,...
ఈడి సమన్లపై రాజ్యసభలో ఖర్గే, ఘోయల్ వాగ్వాదం
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల సంధర్భంలోనే విపక్ష నాయకులకు సమ్మన్లు పంపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడి) వేధించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. అంతేకాక ఆయన విపక్షనాయకులను...