Saturday, April 27, 2024

తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా ‘అద్భుతం’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో తేజ సజ్జ, సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని జంటగా ‘అద్భుతం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీని మహా తేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మిస్తున్నారు. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఊరేంటి పేరేంటి’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. తేజ, శివాని రాజశేఖర్ ఇద్దరూ ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. రధన్ ఈ సినిమాకు అద్భుతమై సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

https://youtu.be/RV8Fc3E7eFk

‘Perenti Oorenti’ lyrical song released from ‘Adbhutam’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News