Sunday, April 28, 2024

పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ బాదుడు

- Advertisement -
- Advertisement -

petrol and diesel prices hiked again

న్యూఢిల్లీ: వరుసగా మూడవరోజు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 35 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 106.89కి చేరుకోగా ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 112. 78కి పెరిగింది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 95.62కు చేరుకోగా ముంబయిలో అది రూ. 103.63కి చేరుకుంది. గడచిన మూడు రోజులుగా రోజూ 35 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News