- Advertisement -
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు వరుసగా 17వ రోజు మంగళవారం కూడా లీటరు పెట్రోలుపై 20 పైసలు, లీటరు డీజిలుపై 55 పైసల వంతున పెంచడంతో క్రమంగా పెట్రోలుపై రూ.8.5, డీజిలుపై రూ.10.01 వంతున ధరలు అమాంతంగా పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.79.56 నుంచి రూ.79.76కు పెరగ్గా, డీజిలు ధర రూ.78.55 నుంచి రూ.79.40కి పెరిగింది. స్థానిక పన్నులు, వ్యాట్ తో కలిపి రాష్ట్రాల వారీగా ధరల్లో తేడా ఉంటుంది.
Petrol and Diesel Prices hiked for 17th Consecutive
- Advertisement -