Tuesday, April 30, 2024

ఆందోళనకారులపై కాల్పులు జరిపిన ఆర్‌పిఎఫ్ బలగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై ఆర్‌పిఎఫ్ బలగాలు కాల్పులు జరిపారు. ఆర్‌పిఎఫ్ బలగాలు కాల్పుల్లో ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు ఆర్‌పిఎఫ్ బలగాలపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులు చెదరగెట్టేందుకు ఆర్‌పిఎఫ్ బలగాల కాల్పులు జరిపారు. హైదరాబాద్ నుంచి కోల్ కతాకు వెళ్లే రైళ్లకు నిప్పుపెట్టారు. సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో రైళ్లకు, స్టాళ్లకు అందోళన కారులు నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News