Friday, May 3, 2024

టీకా మొదటి డోస్ తీసుకున్న రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

President Kovind gets first dose of Covid vaccine

 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్(75) ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్‌లో బుధవారం కరోనా నియంత్రణ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన పౌరులంతా టీకా తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. చరిత్రలో చేపట్టిన అతిపెద్ద టీకా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News