Sunday, April 28, 2024

మొక్కలు నాటిన అంతఃపురం కాలనీ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కార్తిక పౌర్ణమి సందర్భంగా అంతఃపురం కాలనీ అధ్యక్షుడు కోట్ల రామ్ మోహన్, డా.మార్కండేయులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని డా.మార్కండేయులు, రామ్మోహన్ అన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ కౌన్సిలర్ మర్రి అర్చన రాంరెడ్డి, డాక్టర్ క్రిష్ణ గౌడ్, పరమేశ్, గోవర్దన్, రాజు, కాలనీ ప్రతినిధులు, కె. వెంకటేష్, రవిబాబు, గణేష్ గౌడ్, వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News