Thursday, May 2, 2024

తిరుపతి వరదలపై బాధ వ్యక్తంచేసిన చిరంజీవి

- Advertisement -
- Advertisement -

Chiranjeevi

హైదరాబాద్: తిరుమల, తిరుపతిలో ఇప్పుడున్న పరిస్థితిపై నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు ఎంతగానో బాధగా ఉందని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులు  తన మనస్సును కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం, టిటిడి కలిసి పనిచేసి వీలయినంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఆయన కోరుకున్నారు. అన్ని రాజకీయపక్షాలు, అభిమాన సంఘాలు చేయూతనివ్వాలని కూడా ఆయన కోరారు.

Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News