Thursday, May 2, 2024

ఐసియు నుండి ప్రత్యేక గదికి రామ్‌నాథ్‌

- Advertisement -
- Advertisement -

President Ramnath Kovind shifted from ICU

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసియు నుంచి ఆసుపత్రిలోని ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఛాతిలో స్వల్పంగా నొప్పి రావడంతో మార్చి 29న కోవింద్ దవాఖానలో చేరారు. అన్ని టెస్టులు చేసిన ఎయిమ్స్ వైద్యులు మార్చి 30న బైపాస్ సర్జరీ చేశారు.

President Ramnath Kovind shifted from ICU

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News