Tuesday, May 28, 2024

కొండ పైనుంచి జారిపడి పూజారి మృతి

- Advertisement -
- Advertisement -

Priest dead over fell from hill in Ananthapuram

అమరావతి: పూజలు చేస్తుండగా కొండ పైనుంచి జారిపడి పూజారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూజారి ప్రాపయ్య(40) ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో గంపమల్లయ్య స్వామికి ప్రత్యేక పూజాలు చేస్తాడు. శ్రావణ మాసం సందర్భంగా కొండ పైకి వెళ్లగానే పూజారి పాపయ్య కాలు జారడంతో 40 అడుగుల లోతులో పడిపోయాడు. భక్తులు మల్లయ్య దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే చనిపోయాడు. దీంతో పూజారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News