Monday, May 13, 2024

జాతి గర్వించదగ్గ వ్యక్తి పివి: గవర్నర్

- Advertisement -
- Advertisement -

PV Narasihma rao speak more languages

 

హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహా రావు బహుభాషా కోవిదుడు అని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రశంసించారు. పివి ఘాట్ లోని పివి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ నివాళులర్పించారు. 9 జాతీయ, 8 ఇతర దేశాల భాషలు మాట్లాడగల వ్యక్తి పివి అని, జాతిపితగా పివిని పిలుస్తారని, యూత్ రోల్ మోడల్, జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కొనియడారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తి పివి అని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News