Tuesday, May 14, 2024

రోహిత్ ఔట్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ముంబయి  ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 13 బంతుల్లో 21 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (31), కామెరూన్ గ్రీన్ (07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News