- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి షార్జాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి బ్యాగ్లను ఆదివారం నాడు సిఐఎస్ఎఫ్ బలగాలు తనిఖీ చేపట్టి అతని వద్దనున్న 10 లక్షల రూపాయల విలువగల సౌదీ రియాజ్ను స్వాధీనం చేసుకున్నారు. లగేజ్తో పాటు తీసుకొని వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -