Saturday, April 27, 2024

తెలంగాణకు రూ.1,703 కోట్ల జిఎస్టి పరిహారం విడుదల

- Advertisement -
- Advertisement -

Centre releases Rs 947 Cr GST Compensation to TS

హైదరాబాద్: జిఎస్టీ అమలుతో రాష్ట్రాల నష్టాల భర్తికి పరిహారం విడుదలైంది. నష్టపోయిన రాష్ట్రాలకు జిఎస్టి పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రాలకు రూ.95వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.1,703.56 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.2,167.20 కోట్లను విడుదల చేసింది. 16వ విడుతగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఐదు వేలక కోట్లు విడుదల చేసింది.

Rs 1703 Cr GST Compensation released to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News