Wednesday, May 1, 2024

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

మక్తల్ : మండలంలోని పస్పుల సమీపంలోని పెద్ద వాగు ను ంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మక్తల్ ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు. గురువారం తెల్లవా రుజామున పస్పుల వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, చిన్న గోప్లాపూర్ కు టీఎస్ 38 1184నంబరు గల ట్రాక్టర్ లో ఇసుకను తరలిస్తున్న విషయం గుర్తి ంచి, డ్రైవర్ గుడిసె నర్సింహులు పై కేసు నమోదు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News