Sunday, April 28, 2024

మహిళల డబుల్స్‌ టెన్సిస్‌లో భారత్‌కు నిరాశ

- Advertisement -
- Advertisement -

Sania Mirza loses to women's doubles in tennis

 

టోక్యో: ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన కిచునాక్ లియుద్​మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓడిపోయింది.

తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన యాష్లే బార్టీ

మహిళల టెన్నిస్‌ ప్రపంచ నెంబర్‌ వన్‌ యాష్లే బార్టీకి గట్టి షాక్‌ తగిలింది. సారా సోరిబ్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బార్టీ 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.

Ashleigh Barty defeat

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News