Monday, May 6, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

Devotees not Allowed to Tirumala from August 9th to 17th

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి తక్కువగా ఉంది.  బుధవారం శ్రీవారిని 20,047 మంది దర్శించుకున్నారు. 8260 మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి   రూ. 1.38 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని టిటిడి అధికారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News